తెలంగాణ
Srisailam : శ్రీశైలం మల్లన్న సేవలో తెలంగాణ మంత్రి కొండా సురేఖ

Srisailam: శ్రీశైలం మల్లన్న సేవలో తెలంగాణ అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. ఆలయ రాజగోపురం వద్ద మంత్రి కొండ సురేఖకు స్వాగతం పలికిన ఈవో శ్రీనివాసరావు అర్చకులు. స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించుకొని అమ్మవారిని దర్శించుకున్న మంత్రి కొండా సురేఖ. అమ్మవారి ఆశీర్వచనం మండపంలో మంత్రి కొండా సురేఖ కుటుంబ సభ్యులకు వేద ఆశీర్వచనం పలికిన అర్చకులు, వేదపండితులు.