News
-
Urvashi: నాకు గుడి కట్టండి అంటూ ఊర్వశి వివాదాస్పద వ్యాఖ్యలు
Urvashi : వెండితెరపై గ్లామర్తో ఆకట్టుకునే ఊర్వశి, ఆఫ్ స్క్రీన్లో తన వివాదాస్పద వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఓ మీడియా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, “నార్త్…
Read More » -
Jogini Sandhya: అసలు హిజ్రానే కాదు.. అఘోరిపై జోగిని సంధ్య ఫిర్యాదు
Jogini Sandhya: అఘోరి పేరు చెప్పుకొని ప్రజలను మోసం చేస్తున్న అఘోరి అలియా శ్రీనివాస్ అలియాస్ శివ విష్ణు బ్రహ్మ అల్లూరిపై చర్యలు తీసుకోవాలని జోగిని సంధ్య…
Read More » -
Pawan Kalyan: మార్క్ శంకర్కు కొనసాగుతున్న వైద్య పరీక్షలు
Pawan Kalyan: అగ్నిప్రమాదంలో గాయపడిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్కు సింగపూర్లోని ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. సింగపూర్ వెళ్లిన పవన్…
Read More » -
Medchal: మేడ్చల్ రైల్వే స్టేషన్లో దారుణం.. యువతిపై అత్యాచారయత్నం
Medchal: మేడ్చల్ జిల్లా కేంద్రంలో దుండగులు అరాచకం సృష్టించారు. ఓ యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. మేడ్చల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన లో…
Read More » -
మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా సోదరుడు అరెస్ట్
వైసీపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా సోదరుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అహ్మద్ బాషాను ముంబైలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. లుక్ అవుట్ నోటీసులు…
Read More » -
Bigg Boss Telugu: బిగ్ బాస్ 9కి బాలయ్య హోస్ట్.. టీఆర్పీల సునామీ రెడీనా?
Bigg Boss Telugu: నందమూరి బాలకృష్ణ ఇప్పుడు వెండితెరతో పాటు బుల్లితెరపై కూడా సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. లేటెస్ట్ బజ్ ప్రకారం, బిగ్ బాస్ తెలుగు సీజన్…
Read More » -
భద్రాచలంలో నేడు శ్రీరామ పట్టాభిషేకం
Bhadrachalam: భద్రాచలం పుణ్యక్షేత్రంలో రాములవారికి నేడు మహాపట్టాభిషేకం నిర్వహించనున్నారు. ఉదయం 10గంటల 30నిమిషాలకు కన్నుల పండువగా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ…
Read More » -
ఏపీలో నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ వైద్య సేవలు
AP: ఏపీలో ఆరోగ్యశ్రీ అనారోగ్యం బారిన పడింది. అవును రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. పెండింగ్లోని 3వేల 500కోట్ల బకాయిలు చెల్లించాలని…
Read More » -
కంచ గచ్చిబౌలి భూములపై నేడు హైకోర్టులో విచారణ
కంచ గచ్చిబౌలి భూములపై నేడు హైకోర్టులో విచారణ జరుగనుంది. అంతేకాదు కంచ గచ్చిబౌలి భూములపై మరో రెండు పిటిషన్లు దాఖలైనట్లు సమాచారం. కాగా ఇప్పటికే భూముల వేలం…
Read More » -
Raja Singh: బీజేపీ అధికారంలోకి రాగానే ఒవైసీ బ్రదర్స్ను పాకిస్తాన్ పంపిస్తాం
Raja Singh: ఒవైసీ బ్రదర్స్ తీరుపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ నిప్పులు చెరిగారు. దేశంలో ఉండి భారత్ మాతాకీ జై అని ఎందుకు చెప్పరంటూ నిలదీశారు. దేశంలో…
Read More »