News
-
సంక్రాంతికి సొంతూళ్లకు.. పంతంగి టోల్ ప్లాజా వద్ద కిక్కిరిసిపోయిన వాహనాలు
సంక్రాంతి పండగ నేపథ్యంలో హైదరాబాద్ నగరవాసులు స్వగ్రామాలకు బయలుదేరారు. నేటి నుంచి వరుస సెలవులు ఉండటంతో సొంతూళ్లకు తరలివెళ్తున్నారు. పండగకు వెళ్లే వారితో మెట్రో రైళ్లలో రద్దీ…
Read More » -
Srisailam: శ్రీశైలం జలాశయంలో అడుగంటుతున్న నీటి నిల్వలు
Srisailam: శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు అడుగంటుతున్నాయి. ప్రస్తుతం డ్యాంలో నీటి నిల్వలు 105.39 టీఎంసీలకు పడిపోయాయి. ఇప్పటికే విద్యుదుత్పత్తి రూపంలో తెలంగాణ 358 టీఎంసీలు, ఏపీ…
Read More » -
తెలుగులో ఘనంగా హాలీవుడ్ యాక్షన్ , అడ్వెంచర్ చిత్రం “ఏజెంట్ గై 001” ట్రైలర్ విడుదల
డేవిడ్ ఆండర్సన్ దర్శకత్వంలో ఎరిక్ ఆండర్సన్ నిర్మాతగా బాల్టాజర్ ప్లాటో, డేవిడ్ ఆండర్సన్ స్క్రీన్ ప్లే వహిస్తూ ప్రేక్షకుల ముందుకు రానున్న హాలీవుడ్ డబ్బింగ్ చిత్రం ఏజెంట్…
Read More » -
IT Rides: ఆంధ్ర,తెలంగాణలో ఐటీ సోదాలు
IT Rides: ఆంధ్ర, తెలంగాణతో పాటు 12 ప్రాంతాల్లో ఐటీ సోదాలు నిర్వహించారు. ఐటీ రియల్ లైఫ్ బంటి బబ్లీ కేసులో సోదాలు నిర్వహిస్తోంది. భువనేశ్వర్లో అరెస్ట్…
Read More » -
Sankranti Special Buses: సంక్రాంతి రద్దీ.. 7,200 ప్రత్యేక బస్సులు..
Sankranti Special Buses: సంక్రాంతి రద్దీ దృష్ట్యా 7200 స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు APSRTC ప్రకటించింది. ఈనెల 13 వరకు 3900 స్పెషల్ బస్సులు, హైదరాబాద్ నుంచి…
Read More » -
“అమెరికాలోనూ హిందువుల ప్రాబల్యం పెరగాలి”
- స్వామి పరిపూర్ణానందతో ఆస్టిన్ హరిహర క్షేత్రం ప్రతినిధుల భేటి - ఆలయ సందర్శనకు ఆహ్వానించిన కేబీకే చైర్మన్ భరత్ కుమార్ కక్కిరేణి అగ్రరాజ్యం అమెరికాలోనూ హిందువుల…
Read More » -
విశాఖ సెంట్రల్ జైల్లో సెల్ఫోన్స్ కలకలం
Visakha Central Jail: విశాఖ సెంట్రల్ జైలులో సెల్ఫోన్స్ కలకలం సృష్టిస్తున్నాయి. తనిఖీల్లో ఓ ఖైదీ దగ్గర రెండు సెల్ఫోన్లను సిబ్బంది గుర్తించారు. దీంతో.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు…
Read More » -
Chandrababu: సీఎం రేవంత్కు ఏపీ సీఎం చంద్రబాబు లేఖ
Chandrababu: సీఎం రేవంత్రెడ్డికి….ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. రేవంత్ రెడ్డి కోరినట్టు టీటీడీ దర్శనాల కోసం తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సులకు ఆమోదం…
Read More » -
తెలంగాణ ప్రజా ప్రతినిధులకు టీటీడీ గుడ్ న్యూస్..
ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశమైన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలపై చర్చించారు. ఈ భేటీలో వీరు ప్రజా ప్రతినిధులకు…
Read More » -
బర్రెకు ఏనుగు రూపంలో దూడ జన్మించింది
బిజినపల్లి మండలం గంగారం గ్రామంలో మల్లెపల్లి అంజన్ రెడ్డి బర్రెకు ఏనుగు రూపంలో దూడ జన్మించింది గ్రామ ప్రజలు తరలివచ్చి వింత ఆకారాన్ని సెల్ఫోన్లో చిత్రీకరిస్తూ ఉన్నారు…
Read More »