తెలంగాణ
-
ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, ఆర్ఐ
ఖమ్మం జిల్లా తల్లాడలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. .10 వేలు లంచం తీసుకుంటూ తహసీల్దార్, ఆర్ఐ, కంప్యూటర్ ఆపరేటర్ ఏసీబీకి చిక్కారుఓ రైతు నుంచి తహసీల్దార్ 12…
Read More » -
హైదరాబాద్ను వణికించిన వాన.. అంతలాకుతలమైన నగరం
Hyderabad: నిన్న రాత్రి కురిసిన భారీ వర్షం హైదరాబాద్ను వణికించింది. భారీ వర్షానికి నగరం అంతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షానికి నాలాలు, రోడ్లపై…
Read More » -
యూరియా కోసం వెళ్తున్న రైతుల ఆటో బోల్తా
యూరియా కోసం ఆటోలో వెళ్తున్న రైతులు ప్రమాదంలో చిక్కుకున్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం ఉప్పలపాడు పీఏసీఎస్ సబ్ సెంటర్లో యూరియా కోసం వెళ్తున్న ఆటో బోల్తా…
Read More » -
బాసరలో ఉప్పొంగుతున్న గోదావరి
నిర్మల్ జిల్లా బాసర గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎగువన మహారాష్ట్రలో భారీగా కురుస్తున్న వర్షాలకు బాసర వద్ద గోదావరి నదికి రెండు రోజుల నుండి వరద…
Read More » -
Konda Surekha: అనేక మంది త్యాగఫలమే ప్రజాపాలన
Konda Surekha: అనేకమంది త్యాగఫలమే ప్రజాపాలన దినోత్సవమని మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా వరంగల్ నగరంలోని ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో…
Read More » -
Ponnam Prabhakar: అందరూ సుఖ సంతోషాలతో ఉండేలా ప్రజాపాలన
Ponnam Prabhakar: ప్రజల ఆకాంక్షలతో ఏర్పడిన ప్రభుత్వం తమదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవం కార్యక్రమంలో ఆయన…
Read More » -
గ్రూప్-1 విషయంలో హైకోర్టు తీర్పుపై అప్పీల్
గ్రూప్-1 మూల్యాంకనం, ర్యాంకింగ్ లిస్ట్పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మార్చి 10న ఇచ్చిన ఫలితాల ఆధారంగా ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్, మార్కుల జాబితాను…
Read More » -
Revanth Reddy: విద్యావిధానంపై సీఎం రేవంత్ సమీక్ష
Revanth Reddy: తెలంగాణ నూతన విద్యా విధానం కోసం సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యా విధానంలో సమూల మార్పులు, ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం…
Read More » -
సికింద్రాబాద్ మెడికవర్ను ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్రెడ్డి
సికింద్రాబాద్లో మెడికవర్ హాస్పిటల్ నూతన బ్రాంచ్ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర రవాణా బీసీ…
Read More » -
తెలంగాణలో సెప్టెంబర్ 17..రాజకీయంగా దుమారం..!
Telangna: 1948 సెప్టెంబర్ 17న భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ పోలో’తో హైదరాబాద్ సంస్థానం భారత్ యూనియన్లో విలీనమై, తెలంగాణకు స్వేచ్ఛా వాయువులు లభించాయి. ఈ ప్రత్యేకమైన…
Read More »