తెలంగాణ
-
మూసారాం బ్రిడ్జిపై రాకపోకలు బంద్
హైదరాబాద్ మూసారామ్ బాగ్ బ్రిడ్జిపై రాకపోకల్ని బంద్ చేశారు. నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఉస్మాన్ సాగర్ నిండిపోవడంతో పైనుండి నీటిని దిగువ ప్రాంతాలకు వదులుతున్నారు. దీంతో…
Read More » -
Seethakka: బీఆర్ఎస్ విష ప్రచారాలకు జనం బుద్ధి చెబుతారు
Seethakka: 42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహిస్తామని తెలంగాణ పంచాయతీరాజ్, మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం…
Read More » -
Eatala Rajendar: పదవులకన్నాఆత్మగౌరవం ముఖ్యం
Eatala Rajendar: ఆత్మగౌరవం కోల్పోయాక ఎంత పదవి వచ్చినా అది గడ్డిపోచతో సమానం అని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. పిల్లలకు వారస్వత్వంగా ఇవ్వాల్సింది ఆస్తులు…
Read More » -
Telangana: ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ
Telangana: ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీగా గడుపుతున్నారు. ఉదయం 11 గంటలకు న్యూజెర్సీ గవర్నర్తో రేవంత్ భేటీ కానున్నారు. పదకొండున్నరకు పబ్లిక్ అఫైర్స్…
Read More » -
Rain: హైదరాబాద్లో మరోసారి దంచికొట్టిన వర్షం
Rain: హైదరాబాద్లో మరోసారి వర్షం దంచికొట్టింది. రోడ్లపై భారీగా వరద నీరు నిలిచింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు కాలనీల్లో మోకాలి లోతు నీరు చేరింది.…
Read More » -
Ponguleti Srinivasa Reddy: బీఆర్ఎస్కు మరోసారి ప్రజలు బుద్ధి చెప్తారు
Ponguleti Srinivasa Reddy: ప్రభుత్వం సంక్షేమ పథకాలు తెస్తుంటే.. కొంతమంది విషం కక్కుతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. పాముకు కోరల్లో విషం ఉంటే, కొందరి నాయకులకు…
Read More » -
Batthula Laxma Reddy: కుమారుడి రిసెప్షన్ రద్దు చేసి .. సీఎంకు రూ.2 కోట్ల విరాళం ఇచ్చిన ఎమ్మెల్యే
Batthula Laxma Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, కుటుంబసభ్యులు 2 కోట్ల రూపాయల చెక్ అందజేశారు. తాను అందజేసిన విరాళాన్ని…
Read More » -
Jagga Reddy: బైక్ పై భార్య తో జగ్గారెడ్డి షికారు
Jagga Reddy: సంగారెడ్డి చుట్టుపక్కల ఉన్న చెరువులను అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం 2500 కోట్లు నిధులు మంజూరు కానున్నాయి. హెచ్ఎండీఏ పరిధిలోని…
Read More » -
Heavy Rain: హైదరాబాద్లో భారీ వర్షానికి మరో వ్యక్తి బలి
Heavy Rain: హైదరాబాద్లో భారీ వర్షానికి మరో వ్యక్తి బలయ్యాడు. బల్కంపేట్ రైల్వే అండర్ బ్రిడ్జి కింద భారీగా వరద నీరు చేరింది. షరీఫ్ఉద్దీన్ అనే యువకుడు…
Read More » -
గోదావరిలో చిక్కుకున్న కూలీలు
ములుగు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. వెంకటాపురం మండలంలోని గోదావరి పాయలో కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ వరద ప్రవాహంలో చిక్కుకుంది. అకస్మాత్తుగా పెరిగిన వరదతో కూలీలు ప్రమాదంలో…
Read More »