తెలంగాణ
-
సింగరేణి కార్మికులకు దసరా బోనస్
సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ప్రకటించింది ప్రభుత్వం. సింగరేణి లాభాల్లో 34 శాతాన్ని కార్మికులకు పంచాలని నిర్ణయించారు. ఒక్కో కార్మికుడికి బోనస్గా లక్షా 95 వేల 610…
Read More » -
Basara: బాసరలో ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Basara: నిర్మల్ జిల్లా బాసర శ్రీ శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చదువుల తల్లి బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దసరా శరన్నవరాత్రి…
Read More » -
హైదరాబాద్లో దంచికొడుతున్న వర్షం
హైదరాబాద్లో మరోసారి వర్షం దంచికొట్టింది. వర్షం ధాటికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఈదురు…
Read More » -
నేడు జాతీయ హైవే ప్రాజెక్టులపై సీఎం రేవంత్ సమీక్ష
Revanth Reddy: నేడు జాతీయ హైవే ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష జరపనున్నారు. సెక్రటేరియట్లో కేంద్ర రోడ్డు రవాణా, NHAI అధికారులతో సమావేశం కానున్నారు. తెలంగాణలోని…
Read More » -
దారుణం.. భార్యను దారుణంగా హత్య చేసిన భర్త
నల్గొండ జిల్లా దేవరకొండలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో భార్యను భర్త హత్య చేశాడు. భార్య రేణుకను భర్త గణేష్ రోకలి బండతో కొట్టాడు. దీంతో తల…
Read More » -
Revanth Reddy: తెలంగాణను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలుపుతాం
Revanth Reddy: ఢిల్లీలో పబ్లిక్ ఎఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా 12వ వార్షిక సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో సమగ్ర అభివృద్ధి…
Read More » -
Kadiyam Srihari: పార్టీ ఫిరాయింపులపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు
Kadiyam Srihari: పార్టీ ఫిరాయింపులపై స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 36 మంది ఎమ్మెల్యేలను కేసీఆర్ పార్టీలో…
Read More » -
KTR: ఇందిరమ్మ రాజ్యమంటే ఇళ్లు కూలగొట్టుడా..?
KTR: మూసీ పేరుతో హైదరాబాద్లో ఇళ్లు కూల్చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇందిరమ్మ రాజ్యమంటే ఇళ్లు కూలగొట్టుడా అని ప్రశ్నించారు. హైడ్రా ఇళ్లు కూలగొట్టడంతో…
Read More » -
హైదరాబాద్ పాతబస్తీలో పొంగిన నాళాలు, డ్రైనేజీలు
హైదరాబాద్ పాతబస్తీలో కురిసిన భారీ వర్షానికి నాళాలు, డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. చాంద్రాయణగుట్ట, ఫలక్నుమా, అలియాబాద్, ఉప్పుగూడ, గౌలిపుర, లలితా బాగ్ డివిజన్లలోని పలు కాలనీలలో మోకాళ్ళలోతు వరద…
Read More » -
Sircilla: పిచ్చికుక్కల స్వైరవిహారం.. 50 మందికి పైగా కుక్కకాట్లు
Sircilla: సిరిసిల్ల పట్టణంలో పిచ్చికుక్కల స్వైరవిహారంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చిన్నారులు, వృద్ధులు, యువకులు, మహిళలలు కుక్కకాటు భారినపడ్డారు. బి.వై.నగర్, గోపాల్ నగర్, ఇందిరా నగర్,…
Read More »