తెలంగాణ
-
తెలంగాణలో నేటి అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్
Telangana: రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం అర్ధరాత్రి నుంచి ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్(టీఏఎన్హెచ్ఏ) ప్రకటించింది. ఈ మేరకు ‘టీఏఎన్హెచ్ఏ’ రాష్ట్ర…
Read More » -
అంధ విద్యార్థులకు సంగీత వాయిద్య పరికరాలను పంపిణీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి
అంధ విద్యార్థులకు సంగీత వాయిద్య పరికరాలను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ పంపిణీ చేశారు. కరీంనగర్ జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో…
Read More » -
Gadwal: దారుణం.. నిద్రిస్తున్న భర్తపై వేడి నూనె పోసిన భార్య
Gadwal: జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మల్దకల్ మండలం మల్లెందోడ్డి గ్రామంలో భార్య భర్తల మధ్య గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది.…
Read More » -
తెలంగాణ రైతులకు కేంద్రం గుడ్ న్యూస్
యూరియా కొరతతో ఇబ్బందులు పడుతోన్న రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. తెలంగాణకు అదనంగా 40 వేల మెట్రిక్ టన్నుల యూరియా పంపేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.…
Read More » -
Adilabad: ఆర్టీసీ బస్సులో మంటలు.. తృట్టిలో తప్పిన పెను ప్రమాదం
Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్తో ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. ఆర్టీసీ డ్రైవర్ అప్రమత్తం కావడంతో తృటిలో ప్రమాదం తప్పింది. ఇంజన్ నుండి…
Read More » -
Tandur: డ్రైనేజీ కాలువలోకి దూసుకెళ్లిన కారు
Tandur: వికారాబాద్ జిల్లా తాండూర్లో కలకలం రేగింది. డ్రైనేజీ కాలువలోకి కారు దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న వారు గాయాలతో బయటపడ్డారు. పోలీస్ స్టేషన్ పక్కన ఇందిరా చౌక్లో…
Read More » -
మాంగర్ బస్తీలో పర్యటించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
హైదరాబాద్లో వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వర్షానికి నగరంలో ముగ్గురు గల్లంతయ్యారు. నాంపల్లి మాంగర్ బస్తీలో ఇద్దరు యువకుడు గల్లంతయ్యారు. దీంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాంగర్…
Read More » -
హైదరాబాద్లో జింక మాంసం కలకలం.. ఇద్దరు అరెస్ట్
Hyderabad: హైదరాబాద్లో జింక మాంసం కలకలం రేపింది. టోలిచౌకిలో జింక మాంసం అక్రమ రవాణాను అధికారులు బట్టబయలు చేశారు. పక్కా సమాచారం మేరకు మావిన్ క్లాసిక్ అపార్ట్మెంట్…
Read More » -
ఖమ్మం జిల్లాలోని సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
ఖమ్మం జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వర్షాలతో సత్తుపల్లి పరిధిలోని సింగరేణి జే.వి.ఆర్, కిష్టారం ఓసి ల లోకి నీరు…
Read More » -
ఇవాళ స్పీకర్ ప్రసాద్ను కలవనున్న బీఆర్ఎస్ నేతలు
ఇవాళ స్పీకర్ ప్రసాద్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవనున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ను బీఆర్ఎస్ నేతలు కోరనున్నారు. ఇప్పటికే పార్టీ ఫిరాయించిన…
Read More »