తెలంగాణ
-
Ponnam Prabhakar: అందరూ సుఖ సంతోషాలతో ఉండేలా ప్రజాపాలన
Ponnam Prabhakar: ప్రజల ఆకాంక్షలతో ఏర్పడిన ప్రభుత్వం తమదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవం కార్యక్రమంలో ఆయన…
Read More » -
గ్రూప్-1 విషయంలో హైకోర్టు తీర్పుపై అప్పీల్
గ్రూప్-1 మూల్యాంకనం, ర్యాంకింగ్ లిస్ట్పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మార్చి 10న ఇచ్చిన ఫలితాల ఆధారంగా ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్, మార్కుల జాబితాను…
Read More » -
Revanth Reddy: విద్యావిధానంపై సీఎం రేవంత్ సమీక్ష
Revanth Reddy: తెలంగాణ నూతన విద్యా విధానం కోసం సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యా విధానంలో సమూల మార్పులు, ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం…
Read More » -
సికింద్రాబాద్ మెడికవర్ను ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్రెడ్డి
సికింద్రాబాద్లో మెడికవర్ హాస్పిటల్ నూతన బ్రాంచ్ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర రవాణా బీసీ…
Read More » -
తెలంగాణలో సెప్టెంబర్ 17..రాజకీయంగా దుమారం..!
Telangna: 1948 సెప్టెంబర్ 17న భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ పోలో’తో హైదరాబాద్ సంస్థానం భారత్ యూనియన్లో విలీనమై, తెలంగాణకు స్వేచ్ఛా వాయువులు లభించాయి. ఈ ప్రత్యేకమైన…
Read More » -
తెలంగాణలో నేటి అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్
Telangana: రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం అర్ధరాత్రి నుంచి ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్(టీఏఎన్హెచ్ఏ) ప్రకటించింది. ఈ మేరకు ‘టీఏఎన్హెచ్ఏ’ రాష్ట్ర…
Read More » -
అంధ విద్యార్థులకు సంగీత వాయిద్య పరికరాలను పంపిణీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి
అంధ విద్యార్థులకు సంగీత వాయిద్య పరికరాలను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ పంపిణీ చేశారు. కరీంనగర్ జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో…
Read More » -
Gadwal: దారుణం.. నిద్రిస్తున్న భర్తపై వేడి నూనె పోసిన భార్య
Gadwal: జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మల్దకల్ మండలం మల్లెందోడ్డి గ్రామంలో భార్య భర్తల మధ్య గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది.…
Read More » -
తెలంగాణ రైతులకు కేంద్రం గుడ్ న్యూస్
యూరియా కొరతతో ఇబ్బందులు పడుతోన్న రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. తెలంగాణకు అదనంగా 40 వేల మెట్రిక్ టన్నుల యూరియా పంపేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.…
Read More » -
Adilabad: ఆర్టీసీ బస్సులో మంటలు.. తృట్టిలో తప్పిన పెను ప్రమాదం
Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్తో ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. ఆర్టీసీ డ్రైవర్ అప్రమత్తం కావడంతో తృటిలో ప్రమాదం తప్పింది. ఇంజన్ నుండి…
Read More »