తెలంగాణ
-
Tandur: డ్రైనేజీ కాలువలోకి దూసుకెళ్లిన కారు
Tandur: వికారాబాద్ జిల్లా తాండూర్లో కలకలం రేగింది. డ్రైనేజీ కాలువలోకి కారు దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న వారు గాయాలతో బయటపడ్డారు. పోలీస్ స్టేషన్ పక్కన ఇందిరా చౌక్లో…
Read More » -
మాంగర్ బస్తీలో పర్యటించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
హైదరాబాద్లో వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వర్షానికి నగరంలో ముగ్గురు గల్లంతయ్యారు. నాంపల్లి మాంగర్ బస్తీలో ఇద్దరు యువకుడు గల్లంతయ్యారు. దీంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాంగర్…
Read More » -
హైదరాబాద్లో జింక మాంసం కలకలం.. ఇద్దరు అరెస్ట్
Hyderabad: హైదరాబాద్లో జింక మాంసం కలకలం రేపింది. టోలిచౌకిలో జింక మాంసం అక్రమ రవాణాను అధికారులు బట్టబయలు చేశారు. పక్కా సమాచారం మేరకు మావిన్ క్లాసిక్ అపార్ట్మెంట్…
Read More » -
ఖమ్మం జిల్లాలోని సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
ఖమ్మం జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వర్షాలతో సత్తుపల్లి పరిధిలోని సింగరేణి జే.వి.ఆర్, కిష్టారం ఓసి ల లోకి నీరు…
Read More » -
ఇవాళ స్పీకర్ ప్రసాద్ను కలవనున్న బీఆర్ఎస్ నేతలు
ఇవాళ స్పీకర్ ప్రసాద్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవనున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ను బీఆర్ఎస్ నేతలు కోరనున్నారు. ఇప్పటికే పార్టీ ఫిరాయించిన…
Read More » -
నేడు స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ రివ్యూ
Revanth Reddy: నేడు స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ రివ్యూ నిర్వహించనున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తుంది. ఎన్నికలపై…
Read More » -
Harish Rao: దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్మితమవుతుంది
విద్యార్థులకు సామాజిక, నైతిక విలువలను ఉపాధ్యాయులు నేర్పించాలని మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు సూచించారు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్మితమవుతుందని తెలిపారు. సమాజ…
Read More » -
Jagga Reddy: మానవత్వం చాటుకున్న జగ్గారెడ్డి… కంటిచూపు కోల్పోయిన బాలుడికి ఆర్ధిక సాయం
Jagga Reddy: 12 ఏళ్ల అంధ బాలుడు, సింగర్ వికాస్ నాయక్ కు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, సీనియర్ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అపన్న హస్తం అందించారు.…
Read More » -
Uttam Kumar Reddy: 71 శాతం నీటి వాటాకు పట్టుబడుతాం
Uttam Kumar Reddy: తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణాకు న్యాయంగా రావాల్సిన నీటి వాటాను సద్వినియోగం చేసుకుంటామన్నారు.…
Read More » -
మహబూబ్ నగర్ జిల్లాలో తీరని యూరియా కష్టాలు
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా యూరియా కష్టాలు తీరడం లేదు. ఎరువుల కోసం అన్నదాతలు ఆందోళన బాట పట్టారు. సరిపడా ఎరువులు ఇవ్వకపోతే పంట నష్టపోతామని…
Read More »