తెలంగాణ
-
ఒకే ఇంటి పై రెండు పిడుగులు
ఒకే ఇంటిపై రెండు పిడుగులు పడి ఇల్లు ధ్వంసమైన ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామంలో చోటు చేసుకుంది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ…
Read More » -
మాదాపూర్ అయ్యప్ప సొసైటీ సాఫ్ట్ వేర్ కంపెనీలో అగ్ని ప్రమాదం
హైదరాబాద్ మాదాపూర్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అయ్యప్ప సొసైటీలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో మంటలు చెలరేగాయి. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేసింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా…
Read More » -
లయన్స్ భవన్ ట్రస్టీ చైర్మన్గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక
లయన్స్ భవన్ ట్రస్టీ చైర్మన్గా డిస్ట్రిక్ట్ 320హెచ్ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని డిస్ట్రిక్ట్…
Read More » -
Harish Rao: రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది
Harish Rao: ఏడాది కాలంగా పెండింగ్ బిల్లులు, వేతనాలు చెల్లించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నరకం చూపిస్తోందని వరంగల్ కు చెందిన మధ్యాహ్న భోజన కార్మికులు ఆవేదన వ్యక్తం…
Read More » -
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జోరుగా వానలు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లో 44 మిల్లీ మీటర్ల…
Read More » -
హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం పర్యటన
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని లబ్ధిదారులను మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం తోటపల్లిలో ఇందిరమ్మ ఇళ్లు లబ్దిదారుల నూతన గృహ…
Read More » -
Sridhar Babu: 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తాం
Sridhar Babu: తెలంగాణ ప్రభుత్వం విద్యా వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల ప్రమోషన్లను,…
Read More » -
స్నేహమంటే ఇదేరా.. కోతి, కుక్క అనుబంధం
Kothaguda: శత్రువులు స్నేహితులైతే ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూశారా… వానరం… శునకం… సాధారణంగా ఒకరిని ఒకరు చూస్తే చాలు… వెంటపడతాయి… కానీ అవి మాత్రం మనుషులను గుర్తు…
Read More » -
కొత్త తరహా మోసం.. సిగరెట్ ప్యాకెట్లలో అట్టముక్కలు
వికారాబాద్ జిల్లా తాండూర్ లో కొత్త తరహా మోసం దర్శనమిచ్చింది. సిగరెట్టు ప్యాకెట్లలో అట్ట ముక్కలు కనిపించాయి, దీంతో అమ్మేవారు, కొనేవారు ఆశ్చర్యానికి గురయ్యారు. తాండూరు పట్టణంలో…
Read More » -
Jagga Reddy : మానవత్వం చాటుకున్న జగ్గారెడ్డి దంపతులు
Jagga Reddy: కర్ణాటక రాష్ట్రానికి చెందిన కిషన్ పవార్, శాంతాబాయి దంపతులు 15 ఏళ్ల క్రితం సంగారెడ్డి పట్టణానికి వచ్చి స్థిరపడ్డారు. ఆ దంపతుల చిన్న కుమారుడు…
Read More »