తెలంగాణ
-
హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం పర్యటన
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని లబ్ధిదారులను మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం తోటపల్లిలో ఇందిరమ్మ ఇళ్లు లబ్దిదారుల నూతన గృహ…
Read More » -
Sridhar Babu: 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తాం
Sridhar Babu: తెలంగాణ ప్రభుత్వం విద్యా వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల ప్రమోషన్లను,…
Read More » -
స్నేహమంటే ఇదేరా.. కోతి, కుక్క అనుబంధం
Kothaguda: శత్రువులు స్నేహితులైతే ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూశారా… వానరం… శునకం… సాధారణంగా ఒకరిని ఒకరు చూస్తే చాలు… వెంటపడతాయి… కానీ అవి మాత్రం మనుషులను గుర్తు…
Read More » -
కొత్త తరహా మోసం.. సిగరెట్ ప్యాకెట్లలో అట్టముక్కలు
వికారాబాద్ జిల్లా తాండూర్ లో కొత్త తరహా మోసం దర్శనమిచ్చింది. సిగరెట్టు ప్యాకెట్లలో అట్ట ముక్కలు కనిపించాయి, దీంతో అమ్మేవారు, కొనేవారు ఆశ్చర్యానికి గురయ్యారు. తాండూరు పట్టణంలో…
Read More » -
Jagga Reddy : మానవత్వం చాటుకున్న జగ్గారెడ్డి దంపతులు
Jagga Reddy: కర్ణాటక రాష్ట్రానికి చెందిన కిషన్ పవార్, శాంతాబాయి దంపతులు 15 ఏళ్ల క్రితం సంగారెడ్డి పట్టణానికి వచ్చి స్థిరపడ్డారు. ఆ దంపతుల చిన్న కుమారుడు…
Read More » -
Hyderabad: నిండుకుండలా జంట జలాశయాలు
Hyderabad: హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు జంట జలాశయాలను మరోసారి నింపేశాయి. ముఖ్యంగా వికారాబాద్, తాండూర్ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాల కారణంగా…
Read More » -
Musi River: ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ నది
Musi River: హైదరాబాదులో కురిసిన భారీ వర్షానికి మూసీ ఉధృతంగా ప్రవహిస్తుంది. యాదాద్రి జిల్లా పోచంపల్లి, బీబీనగర్, వలిగొండ మండలాల పరిధిలో మూసీ వాగు లోలెవెల్ బ్రిడ్జిలపై…
Read More » -
పిడుగు పడి 100కు పైన గొర్రెలు మృతి
భూపాలపల్లి జిల్లా అంబటిపల్లి,లెంకల గడ్డ గ్రామాల సమీపంలోని గోదావరి ఒడ్డున సుమారు వందకు పైన గొర్రెలు పిడుగు పడి మృతి చెందాయి. గోదావరి ఒడ్డున గొర్రెలను మేతకు…
Read More » -
ఆస్తి కోసం కన్నతల్లిని హత్య చేసిన కుమార్తె
మానవత్వం మంట కలుస్తుంది. రక్త సంబంధమని కూడా చూడకుండా స్వంతవారినే కడతేర్చుతున్నారు కొందరు . జనగామ జిల్లా పాలకుర్తి మండలం పెద్దతండలో నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లినే…
Read More » -
Rain: తెలంగాణలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు
Rain: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్లు…
Read More »