తెలంగాణ
-
నిర్మల్ జిల్లాలో అడవి దున్నల పోట్లాట
నిర్మల్ జిల్లా కడెం మండలం గంగాపూర్ అటవీ ప్రాంతంలో రెండు అడవి దున్నలు భీకరంగా పోట్లాడుకుంటుండగా అటుగా వెళుతున్న ప్రకృతి ప్రేమికులు ఈ అరుదైన దృశ్యాన్ని తమ…
Read More » -
Telangana: బీసీ రిజర్వేషన్ బిల్లుకు గవర్నర్ ఆమోదం
Telangana: బీసీ రిజర్వేషన్ల బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. పంచాయితీరాజ్, మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపారు. 50శాతం కోటా పరిమితి ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.…
Read More » -
మెదక్ జిల్లాలో భారీ వర్షాలు
మెదక్ జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. మెదక్ జిల్లా కేంద్రంలో మూడున్నర గంటల వ్యవధిలో 13 సెంటీమీటర్ల అతి భారీ వర్షం పడింది. దీంతో…
Read More » -
BRS: జూబ్లీహిల్స్ బైపోల్పై సీరియస్గా దృష్టి పెట్టిన బీఆర్ఎస్
BRS: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన ఈ స్థానాన్ని…
Read More » -
Hyderabad: కుక్కర్తో తలపై కొట్టి .. కూకట్పల్లిలో మహిళ హత్య
హైదరాబాద్ కూకట్పల్లిలో మహిళ దారుణ హత్యపై దర్యాప్తు కొనసాగుతోంది. రేణు అగర్వాల్ను పనిమనుషులు హర్ష్, రోషన్ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇంట్లో ఉన్న డబ్బు, నగలపై…
Read More » -
మున్సిపల్ కార్మికుడు మైదం మహేష్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సీతక్క
Seethakka: ములుగులో మున్సిపల్ కార్మికుడు మైదం మహేష్ మరణాన్ని రాజకీయం చేయొద్దని మంత్రి సీతక్క కోరారు. కొందరు పనిగట్టుకుని అర్ధం లేని విమర్శలు చేస్తున్నారని అన్నారు. మహేష్ కుటుంబ…
Read More » -
హైకోర్టు తీర్పుపై గ్రూప్ 1 విద్యార్థులు హర్షం
గ్రూప్ 1 పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. పరీక్ష నిర్వహణలో లోపాలను గాలికి వదిలేసిన ప్రభుత్వానికి కోర్టు తీర్పు…
Read More » -
కంటోన్మెంట్ లో ఎంపీ ఈటల పర్యటన
Eatala Rajendar: రాష్ట్రపతి తరువాత అత్యున్నత స్థానమైన ఉప రాష్ట్రపతి పదవిని రాధాకృష్ణ చేపట్టడం దక్షిణ భారతదేశానికే గర్వకారణమని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఉప…
Read More » -
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత ఖరారైనట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ బైపోల్పై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. బీఆర్ఎస్ కార్యకర్తలతో కేటీఆర్ సమావేశం అయ్యారు. సమావేశంలో…
Read More » -
రైతు వేదికలో ఫర్నిచర్ ధ్వంసం చేసిన రైతులు
సిద్దిపేట జిల్లాలో రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. మిరుదొడ్డిలో యూరియా కోసం రైతుల ఆందోళనకు దిగారు. రైతు వేదిక దగ్గర అర్దరాత్రి నుంచి బారులు తీరారు. రైతు…
Read More »