తెలంగాణ
-
KTR: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలి
KTR: పాలమూరు వెనకబాటుకు కాంగ్రెస్, బీఆర్ఎస్యే కారణమని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. పాలమూరు బిడ్డ సీఎం పాలమూరు బిడ్డ సీఎం గా అయితే మా బతుకు…
Read More » -
హైదరాబాద్ నార్సింగి కార్యాలయంలో ఏసీబీ రైడ్స్
ఏసీబీ వలకు అవినీతి తిమింగలం చిక్కింది. హైదరాబాద్ నార్సింగి కార్యాలయంలో ఏసీబీ రైడ్ చేసింది. 4 లక్షలు లంచం తీసుకుంటూ.. రెడ్హ్యాండెడ్గా టౌన్ ప్లానింగ్ అధికారిణి మనిహారిక…
Read More » -
యూరియా కష్టాలు.. రోడ్డుపై బైఠాయించి రైతుల నిరసన
నాగర్ కర్నూల్ జిల్లా రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. అచ్చంపేటలో యూరియా కోసం అన్నదాతలు పడిగాపులు పడుతున్నారు. యూరియా అందకపోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్డుపై…
Read More » -
TG High Court: గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రద్దు.. తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు
TG High Court: గ్రూప్-1పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. మెయిన్స్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రద్దు చేసింది. గ్రూప్-1 మెయిన్స్ పత్రాల రీవాల్యుయేషన్కు ఆదేశించింది.…
Read More » -
ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి
ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి పర్యటిస్తున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా రేవంత్ ఢిల్లీకి వెళ్లారు. రెండు రోజుల పాటు సీఎం రేవంత్ ఢిల్లీలోనే ఉండనున్నారు. పలువురు కేంద్రమంత్రులను…
Read More » -
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మహిళా ఆర్చరీ ఛాంపియన్
Archery Champion: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు మహిళా ఆర్చరీ ఛాంపియన్ చికిత తనిపర్తి. కెనడాలో జరిగిన 2025 యూత్ వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్ షిప్…
Read More » -
హూస్నాబాద్లో మాల మహానాడు ధర్నా
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడికి మాల మహానాడు నాయకులు యత్నించారు. సుప్రీంకోర్టు ఎస్సీ ఉపకులాల వర్గీకరణ గైడ్లైన్స్కు విరుద్ధంగా రాష్ట్రంలో ఆశాస్త్రీయంగా జనాభా…
Read More » -
Ponnam Prabhakar: కేంద్రం వల్లే రైతులకు యూరియా కష్టాలు
Ponnam Prabhakar: కేంద్రం వల్లే రైతులకు యూరియా కష్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఎరువుల విషయంలో కేంద్రం వివక్ష చూపుతోందని మండిపడ్డారు. కేంద్రం సరిపడా ఎరువుల…
Read More » -
గ్రహణం తర్వాత తెరుచుకున్నవేములవాడ రాజన్న ఆలయం
ఆలయాన్ని అధికారులు మూసివేశారు. గ్రహణ మోక్షానంతరం తెల్లవారుజామున మూడు గంటల 45 నిమిషాలకు ఆలయ అర్చకులు స్వామివారి కల్యాణ మండపంలో సంప్రోక్షణ, ఆలయ శుద్ధి అనంతరం రాజన్న…
Read More » -
ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. పంపిణీ కేంద్రాల దగ్గర అన్నదాతలు బారులు తీరుతున్నారు. కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెంలో చెప్పులను వరుసలో పెట్టి రైతులు…
Read More »