తెలంగాణ
-
హూస్నాబాద్లో మాల మహానాడు ధర్నా
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడికి మాల మహానాడు నాయకులు యత్నించారు. సుప్రీంకోర్టు ఎస్సీ ఉపకులాల వర్గీకరణ గైడ్లైన్స్కు విరుద్ధంగా రాష్ట్రంలో ఆశాస్త్రీయంగా జనాభా…
Read More » -
Ponnam Prabhakar: కేంద్రం వల్లే రైతులకు యూరియా కష్టాలు
Ponnam Prabhakar: కేంద్రం వల్లే రైతులకు యూరియా కష్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఎరువుల విషయంలో కేంద్రం వివక్ష చూపుతోందని మండిపడ్డారు. కేంద్రం సరిపడా ఎరువుల…
Read More » -
గ్రహణం తర్వాత తెరుచుకున్నవేములవాడ రాజన్న ఆలయం
ఆలయాన్ని అధికారులు మూసివేశారు. గ్రహణ మోక్షానంతరం తెల్లవారుజామున మూడు గంటల 45 నిమిషాలకు ఆలయ అర్చకులు స్వామివారి కల్యాణ మండపంలో సంప్రోక్షణ, ఆలయ శుద్ధి అనంతరం రాజన్న…
Read More » -
ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. పంపిణీ కేంద్రాల దగ్గర అన్నదాతలు బారులు తీరుతున్నారు. కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెంలో చెప్పులను వరుసలో పెట్టి రైతులు…
Read More » -
Rajagopal Reddy: ట్రిపులార్ అలైన్మెంట్ మారాలంటే ప్రభుత్వం మారాలేమో
Rajagopal Reddy: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మారాలంటే ప్రభుత్వమే మారాలేమో అని షాకింగ్…
Read More » -
చర్లపల్లి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు
చర్లపల్లి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నెల రోజుల ముందే వాగ్దేవి కెమికల్స్ ల్యాబ్లో రోజువారీ కూలీగా చేరాడు ముంబై కానిస్టేబుల్. అక్కడి ముడిసరుకు,…
Read More » -
నేడు మూసీ పునరుజ్జీవ పనులు ప్రారంభం
నేడు మూసీ పునరుజ్జీవ పనులు ప్రారంభం కానున్నాయి. గోదావరి తాగునీటి పథకానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఫేజ్-2, 3లకు శంకుస్థాపన చేస్తారు. 7 వేల…
Read More » -
నిమజ్జన ప్రక్రియను ఆకస్మికంగా పరిశీలించిన సీఎం రేవంత్
Revanth Reddy: గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మికంగా ట్యాంక్బండ్ వద్ద ప్రత్యక్షమయ్యారు. పరిమిత వాహనాలతో సాదాసీదాగా చేరుకున్న ఆయన,…
Read More » -
Ganesh Shobha Yatra: నిర్మల్ జిల్లాలో ఘనంగా సాగుతున్న శోభాయాత్ర
Ganesh Shobha Yatra: నిర్మల్ జిల్లాలో గణనాథుడి శోభాయాత్ర ఘనంగా సాగుతోంది. బుధవారపేట కాలనీలో ఒకటో నెంబర్ వినాయక మండపం వద్ద ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి…
Read More » -
Ganesh immersion: వినాయక నిమజ్జనంలో అపశృతి
Ganesh immersion: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో వినాయక నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. గోదావరి నదిపై నుంచి విగ్రహాలను నిమజ్జనం చేస్తున్న సమయంలో విగ్రహాంతో పాటు జారి నదిలో…
Read More »