తెలంగాణ
-
Hyderabad: AMBమాల్లో ఓ వ్యక్తి హల్చల్.. రెండో అంతస్తుకొస్తే డబ్బులిస్తానని ప్రచారం..
Hyderabad: సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం ఓ వ్యక్తి కొండాపూర్ AMB మాల్లో హల్చల్ చేశాడు. తన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్కి ఆ మాల్కి వస్తే డబ్బు…
Read More » -
Eatala Rajendar: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఆసుపత్రిని సందర్శించిన ఎంపీ ఈటెల
Eatala Rajendar: సికింద్రాబాద్.. బొల్లారంలోని కంటోన్మెంట్ ఆసుపత్రిని మల్కాజ్ గిరి పార్లమెంటు సభ్యుడు ఈటెల రాజేందర్ సందర్శించారు. ఆసుపత్రిలో పలు విభాగాలలో తిరుగుతూ వైద్యులతో, వార్డులలో చికిత్స…
Read More » -
Formula E Car Race Case: నాకు సంబంధం లేదు.. హైకోర్టులో కేటీఆర్ అఫిడవిట్..
Formula E Car Race Case: తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఒప్పందాల అమలు, డబ్బు చెల్లింపుతో తనకు సంబంధం లేదని అఫిడవిట్లో పేర్కొన్నారు.…
Read More » -
Formula E Car Race Case: కేటీఆర్ క్వాష్ పిటిషన్పై ఏసీబీ కౌంటర్ దాఖలు..
Formula E Car Race Case: ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో వివరాల ను ఈడీ కి అందజేసిన ఏసీబీ.. ఆర్థిక శాఖ రికార్డ్స్, HMDA…
Read More » -
KTR: ఫార్ములా ఈ-కారు రేసింగ్లో కేటీఆర్కు ఈడీ నోటీసులు..
KTR: ఫార్ములా-ఈ కార్ రేసింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్కు ఈడీ నోటీసులు జారీ చేసింది. 7 జనవరి, 2025న తమ ఎదుట విచారణకు…
Read More » -
కొత్తగూడ అడవుల్లో పులి సంచారం..
మహబూబాబాద్ జిల్లా ఏజెన్సీలో పెద్ద పులి కలకలం రేపుతోంది. కొత్తగూడ మండలం కోనాపురం అటవీ ప్రాంతంలో పులి అడగుజాడలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. దీంతో.. స్థానికులు అప్రమత్తంగా…
Read More » -
MLC Kavitha: జనవరి 3న ఇందిరా పార్కు దగ్గర సభ
MLC Kavitha: జనవరి 3న ఇందిరా పార్కు దగ్గర సభ ఉంటుందని ప్రకటించారు కల్వకుంట్ల కవిత. బీసీ సంఘాలతో ఎమ్మెల్సీ కవిత సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా…
Read More » -
మన్మోహన్ సింగ్ భౌతిక కాయానికి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి భౌతిక కాయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి…
Read More » -
Selfie Suicide: నాచారంలో యువతి ఆత్మహత్య..
Selfie Suicide: హైదరాబాద్ నాచారంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. హెచ్ఎంటీ నగర్ సరస్వతి కాలనీలో దీప్తి అనే యువతి సెల్ఫీ సూసైడ్ చేసుకుంది. దీప్తి తార్నాకలోని ఐఐసీటీలో…
Read More » -
Pocharam Srinivas Reddy: దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన ఆర్థిక వేత్త మన్మోహన్
Pocharam Srinivas Reddy: దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ అని వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.…
Read More »