తెలంగాణ
-
Cyber Crime:సైబర్ మోసం.. ఆన్లైన్ టాస్క్ పేరుతో మహిళకి రూ.11 లక్షల టోకరా..
Cyber Crime: పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో సైబర్ మోసం వెలుగుచూసింది. మహిళకు వాట్సాప్ లింక్ పంపి ఆమె నుంచి 11 లక్షలు కాజేశారు. ఓ మహిళకు కేటుగాళ్లు…
Read More » -
Vikarabad: ఏడాది బాలుడి కిడ్నాప్ కలకలం.. కనీరుమున్నిరు అవుతున్నకుటుంబం
Vikarabad: వికారాబాద్ జిల్లా గౌతాపూర్లో ఏడాది బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. అమ్మ కొంగుకు కట్టుకున్న బాలుడిని గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. కర్ణాటక రాష్ట్రం చిత్తాపూర్ ప్రాంతానికి…
Read More » -
మాజీ ఎంపీ మందా జగన్నాథంకు మంత్రుల పరామర్శ
మాజీ ఎంపీ జగన్నాథంను మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క పరామర్శించారు. తీవ్ర అనారోగ్యంతో.. ఆయన హైదరాబాద్ నిమ్స్లో చికిత్స పొందుతున్నారు. మాజీ ఎంపీ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ…
Read More » -
Khammam: భారీగా రేషన్ బియ్యం పట్టివేత..
Khammam: ఖమ్మం జిల్లాలో పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు. పోలీసులు, రాజ్ న్యూస్ సంయుక్తంగా నిర్వహించిన…
Read More » -
కేసీఆర్, కేటీఆర్పై ఈడీకి ఫిర్యాదు..
మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్పై బీసీ పోలిటికల్ జేఏసీ చైర్మన్ యుగంధర్గౌడ్ ఈడీకి ఫిర్యాదు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఓఆర్ఆర్ టోల్ లీజ్లో అవకతవకలు జరిగాయని…
Read More » -
Revanth Reddy: మన్మోహన్ సింగ్కు భారతరత్న ఇవ్వాలి..
Revanth Reddy: మన్మోహన్ సింగ్కు సంతాపం తెలియజేసేందుకు తెలంగాణ అసెంబ్లీ సోమవారం ప్రత్యేకంగా సమావేశమైంది. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… మన్మోహన్ సింగ్ దేశానికి అందించిన సేవలను…
Read More » -
New Year Celebrations: న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల స్పెషల్ ఫోకస్..
New Year Celebrations: న్యూ ఇయార్ కి డ్రగ్స్ సరఫరా చేసే ముఠాను అరెస్టు చేసిన ఫిలింనగర్ పోలీసులు. వేడుకలను ఆసరాగా చేసుకుని ముంబై నుంచి డ్రగ్స్…
Read More » -
Tiger: వరంగల్, మహబూబాబాద్ జిల్లాలో పులి సంచారం.. భయాందోళనలో ప్రజలు..
TS News: వరంగల్, మహబూబాబాద్ జిల్లాల సరిహద్దుల్లో పులి సంచారం. నాలుగు రోజులుగా గాలిస్తున్నా చిక్కని పులి జాడ. నల్లబెల్లి, కొత్తగూడ మండలాల్లో పులి అడుగులు గుర్తింపు.…
Read More » -
Mandula Samel: వ్యవసాయ కూలీగా మారిన ఎమ్మెల్యే సామెల్..
Mandula Samel: ఆయన ఎవరు…. కూలీలతో పని చేయించే వ్యక్తి అనుకుంటున్నారా..ట్రాక్టర్తో దున్నతు… వరి నాట్లు వేస్తూ కూలీలతో ఆడుతూ పాడుతూ వ్యవసాయ పనులు చేయిస్తున్న అతను…
Read More » -
Bandi Sanjay: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి
Bandi Sanjay: కాంగ్రెస్ ప్రభుత్వానికి కేంద్రమంత్రి బండి సంజయ్ డెడ్ లైన్ విధించారు. విద్యార్ధులకు సంక్రాంతి లోపు ఫీజు రీయంబర్స్మెంట్ చెల్లించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.…
Read More »