తెలంగాణ
-
నేడు తెలంగాణలో మందు బాబులకు ఫ్రీ క్యాబ్ సర్వీస్..
TS News: కొత్త సంవత్సరం సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో ఇవాళ రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు ఉచిత ప్రయాణ సౌకర్యం…
Read More » -
Hyderabad Metro: న్యూఇయర్ వేడుకలు.. అర్ధరాత్రి 12.30 గంటల వరకు మెట్రో సర్వీసులు
Hyderabad Metro: న్యూఇయర్ సందర్భంగా మెట్రో రైలు వేళలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అర్థరాత్రి 12:30 గంటలకు వరకు మెట్రో సర్వీసులు కొనసాగనున్నాయి. కొత్త సంవత్సరం సందర్భంగా…
Read More » -
Patnam Narender Reddy: మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి పోలీసు నోటీసులు..
Patnam Narender Reddy: మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి బొంరాస్పేట పోలీసులు నోటీసులు ఇచ్చారు. రోటిబండ తండావాసులు దాడి చేసిన ఘటనలో జనవరి 2న విచారణకు…
Read More » -
Drunk And Drive: డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే.. రూ.10,000ఫైన్, 6 నెలలు జైలు శిక్ష
Drunk And Drive: ఇవాళ రాత్రి 8 నుంచి రేపు ఉదయం 7 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రగ్ డిటెక్షన్ టెస్టులు చేయనున్న తెలంగాణ…
Read More » -
KTR: కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై నేడు విచారణ
KTR: కేటీఆర్ ఫార్ములా-ఈ రేస్కు సంబంధించి తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై నేడు విచారణ జరగనుంది. ఈ పిటిషన్ నేపథ్యంలో…
Read More » -
Cyber Crime:సైబర్ మోసం.. ఆన్లైన్ టాస్క్ పేరుతో మహిళకి రూ.11 లక్షల టోకరా..
Cyber Crime: పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో సైబర్ మోసం వెలుగుచూసింది. మహిళకు వాట్సాప్ లింక్ పంపి ఆమె నుంచి 11 లక్షలు కాజేశారు. ఓ మహిళకు కేటుగాళ్లు…
Read More » -
Vikarabad: ఏడాది బాలుడి కిడ్నాప్ కలకలం.. కనీరుమున్నిరు అవుతున్నకుటుంబం
Vikarabad: వికారాబాద్ జిల్లా గౌతాపూర్లో ఏడాది బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. అమ్మ కొంగుకు కట్టుకున్న బాలుడిని గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. కర్ణాటక రాష్ట్రం చిత్తాపూర్ ప్రాంతానికి…
Read More » -
మాజీ ఎంపీ మందా జగన్నాథంకు మంత్రుల పరామర్శ
మాజీ ఎంపీ జగన్నాథంను మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క పరామర్శించారు. తీవ్ర అనారోగ్యంతో.. ఆయన హైదరాబాద్ నిమ్స్లో చికిత్స పొందుతున్నారు. మాజీ ఎంపీ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ…
Read More » -
Khammam: భారీగా రేషన్ బియ్యం పట్టివేత..
Khammam: ఖమ్మం జిల్లాలో పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు. పోలీసులు, రాజ్ న్యూస్ సంయుక్తంగా నిర్వహించిన…
Read More » -
కేసీఆర్, కేటీఆర్పై ఈడీకి ఫిర్యాదు..
మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్పై బీసీ పోలిటికల్ జేఏసీ చైర్మన్ యుగంధర్గౌడ్ ఈడీకి ఫిర్యాదు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఓఆర్ఆర్ టోల్ లీజ్లో అవకతవకలు జరిగాయని…
Read More »