తెలంగాణ
-
రేవంత్ ఫోటోతో కూడిన పతంగులు తయారు.. పిల్లలకు పంచిన మెట్టు సాయికుమార్
సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నారు.. ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్. రేవంత్ ఫోటోతో కూడిన పతంగులు తయారు చేసి పిల్లలకు పంచారు.…
Read More » -
Revanth Reddy: తెలంగాణలో బీరు బ్రాండ్లపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
Revanth Reddy: తెలంగాణలో బీరు బ్రాండ్లపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. కొత్త కంపెనీల అనుమతుల విషయంలో.. పారదర్శక విధానం రూపొందించాలన్నారు. ఇకపై…
Read More » -
ప్రైవేట్ వాహనాలపై RTA స్పెషల్ డ్రైవ్
సంక్రాంతి పండుగ నేపథ్యంలో.. ప్రైవేట్ వాహనాలపై ఆర్టీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో భాగంగా ఎల్బీనగర్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన పలు ప్రైవేట్…
Read More » -
Cyber Crime: సైబర్ మోసం.. క్షణాలలో రూ. 70 లక్షలు స్వాహా చేసిన హ్యాకర్లు
Cyber Crime: సైబర్ క్రైమ్పై అవగాహన పెంచిన చాలా మంది సైబర్ మోసాల బారిన పడుతున్నారు. వనపర్తి జిల్లా బిట్ కాయిన్ ట్రేడింగ్లో సైబర్ మోసం జరిగింది.…
Read More » -
Ponguleti: పేదోడి బ్రాండ్ ఇందిరమ్మ రాజ్యం
Ponguleti: ఖమ్మం జిల్లా మల్లెమడుగు గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి పొంగులేటి ప్రారంభించారు. లబ్దిదారులకు పట్టాలు అందజేశారు. పేదోడి బ్రాండ్ ఇందిరమ్మ…
Read More » -
Revanth Reddy: కొండపోచమ్మ ఘటన పై సీఎం రేవంత్ ఆరా
Revanth Reddy: కొండపోచమ్మ ఘటనపై సీఎం రేవంత్ ఆరా తీశారు. అధికారులను సీఎం రేవంత్రెడ్డి అప్రమత్తం చేశారు. గల్లంతైన వారి కోసం గజ ఈతగాళ్లను రప్పించాలని అధికారులను…
Read More » -
Revanth Reddy: కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై సీఎం రేవంత్రెడ్డి సమీక్ష
Revanth Reddy: కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. గోషామహల్లో ప్రతిపాదిత స్థలానికి సంబంధించి శాఖల మధ్య భూ బదలాయింపు ప్రక్రియ,…
Read More » -
Siddipet: విషాదం.. కొండపోచమ్మ సాగర్లో ఏడుగురు యువకుల గల్లంతు
Siddipet: సిద్ధిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొండపోచమ్మ సాగర్లో విహార యాత్రకు వెళ్లిన ఏడుగురు యువకులు గల్లంతయ్యారు. యువకులు ఫోటోలు దిగుతూ ప్రాజెక్టులో పడిపోయారు.…
Read More » -
Bhupalpally: బంద్కు కోల్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ పిలుపు
Bhupalpally: భూపాలపల్లిలో భారీగా కోల్ ట్రాన్స్పోర్టు లారీలు నిలిచిపోయాయి. ట్రాన్స్పోర్టు కిరాయి పెంచాలని డిమాండ్ చేస్తూ.. కోల్ ట్రాన్స్పోర్టు అసోసియేషన్ బంద్కు పిలుపునిచ్చింది. దీంతో.. 500కు పైగా…
Read More » -
Online Betting: వరంగల్లో ఆన్ లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి
Online Betting: వరంగల్ జిల్లా ఇల్లందలో ఆన్లైన్ బెట్టింగ్లకు యువకుడు బలయ్యాడు. ఉరేసుకొని లైశేట్టి రాజ్కుమార్ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడి రాజ్కుమార్.. సుమారు…
Read More »