తెలంగాణ
-
యాదాద్రి ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ హౌజ్ అరెస్ట్
యాదాద్రి భువనగిరి బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ నేతలు దాడి చేయడాన్ని బీఆర్ఎస్ నేతలు ఖండించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నాయకుల దాడిని నిరసిస్తూ ధర్నాకు పిలుపునిచ్చారు.…
Read More » -
Kamareddy: ఎస్బీఐ ఏటీఎంలో చోరీ..గ్యాస్ కట్టర్తో ధ్వంసం చేసి డబ్బు ఎత్తుకెళ్లిన దొంగలు
Kamareddy: కామారెడ్డి జిల్లా పిట్లంలోని SBI ATMలో చోరీ జరిగింది. గ్యాస్ కట్టర్తో ఏటీఎంను ధ్వంసం చేసి డబ్బు ఎత్తుకెళ్లారు దొంగలు. ఏటీఎంలో 17 లక్షల వరకు…
Read More » -
Medaram: మేడారానికి పోటెత్తిన భక్తులు..
Medaram: ములుగు జిల్లా మేడారానికి భక్తులు పోటెత్తారు. సంక్రాంతి సెలవులు కావడంతో.. భారీగా తరలివచ్చారు. దీంతో.. సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణం కోలాహాలంగా మారింది. జంపన్నవాగులో పుణ్యస్నానాలు…
Read More » -
Sankranti: సొంతూళ్లకు హైదరాబాద్ వాసులు.. ప్రయాణికులతో కిటకిటలాడుతున్న బస్సులు
Sankranti: సంక్రాంతి పండగకు ఊళ్లకు వెళ్ళే ప్రయాణికులతో బస్సులు కిటకిటలాడుతున్నాయి. 6 వేల 432 బస్సులను ఆర్టీసీ అదనంగా నడుపుతోంది. ఉప్పల్ క్రాస్ రోడ్, ఎల్బీ నగర్…
Read More » -
Thummala: కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో మంత్రి తుమ్మల పర్యటన
Thummala: కొండరెడ్ల అభ్యున్నతికి ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అడవులను రక్షించేది గిరిజనులే అని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో పలు…
Read More » -
రేవంత్ ఫోటోతో కూడిన పతంగులు తయారు.. పిల్లలకు పంచిన మెట్టు సాయికుమార్
సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నారు.. ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్. రేవంత్ ఫోటోతో కూడిన పతంగులు తయారు చేసి పిల్లలకు పంచారు.…
Read More » -
Revanth Reddy: తెలంగాణలో బీరు బ్రాండ్లపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
Revanth Reddy: తెలంగాణలో బీరు బ్రాండ్లపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. కొత్త కంపెనీల అనుమతుల విషయంలో.. పారదర్శక విధానం రూపొందించాలన్నారు. ఇకపై…
Read More » -
ప్రైవేట్ వాహనాలపై RTA స్పెషల్ డ్రైవ్
సంక్రాంతి పండుగ నేపథ్యంలో.. ప్రైవేట్ వాహనాలపై ఆర్టీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో భాగంగా ఎల్బీనగర్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన పలు ప్రైవేట్…
Read More » -
Cyber Crime: సైబర్ మోసం.. క్షణాలలో రూ. 70 లక్షలు స్వాహా చేసిన హ్యాకర్లు
Cyber Crime: సైబర్ క్రైమ్పై అవగాహన పెంచిన చాలా మంది సైబర్ మోసాల బారిన పడుతున్నారు. వనపర్తి జిల్లా బిట్ కాయిన్ ట్రేడింగ్లో సైబర్ మోసం జరిగింది.…
Read More » -
Ponguleti: పేదోడి బ్రాండ్ ఇందిరమ్మ రాజ్యం
Ponguleti: ఖమ్మం జిల్లా మల్లెమడుగు గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి పొంగులేటి ప్రారంభించారు. లబ్దిదారులకు పట్టాలు అందజేశారు. పేదోడి బ్రాండ్ ఇందిరమ్మ…
Read More »