తెలంగాణ
-
Khammam: రూ.500 కోసం గొడవ.. తన్నుకున్న రెండువర్గాలు
Khammam: ఖమ్మం నగరంలో దారుణం చోటు చేసుకుంది. 500 రూపాయల కోసం రెండు వర్గాలుగా ఏర్పడి తన్నుకున్నారు. అపార్ట్మెంట్లో 500ల కోసం మొదలైన గొడవ.. చినికి చినికి…
Read More » -
మంత్రుల సమక్షంలోనే గొడవ.. కౌశిక్రెడ్డిని బయటకు లాకెళ్లిన పోలీసులు
Padi Kaushik Reddy: కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశికర్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మధ్య ఘర్షణ జరిగింది. జగిత్యాల ఎమ్మెల్యే…
Read More » -
Talasani: కొండపోచమ్మ ఘటన దురదృష్టకరం
Talasani: కొండపోచమ్మ ఘటనపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన దురదృష్టకరం అని విచారం వ్యక్తం చేశారు. మృతుల్లో…
Read More » -
Hyderabad: జీహెచఎంసీ కార్యాలయంలో సమీక్షా.. మంత్రి పొన్నం నేతృత్వంలో సమావేశం
Hyderabad: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక, కొత్త రేషన్ కార్డుల ప్రక్రియపై హైదరాబాద్ జీహెచఎంసీ కార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ…
Read More » -
Revanth Reddy: స్వామి వివేకానందకు సీఎం రేవంత్ నివాళి
Revanth Reddy: స్వామి వివేకానంద 162 వ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ నివాళులర్పించారు. జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశం…
Read More » -
యాదాద్రి ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ హౌజ్ అరెస్ట్
యాదాద్రి భువనగిరి బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ నేతలు దాడి చేయడాన్ని బీఆర్ఎస్ నేతలు ఖండించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నాయకుల దాడిని నిరసిస్తూ ధర్నాకు పిలుపునిచ్చారు.…
Read More » -
Kamareddy: ఎస్బీఐ ఏటీఎంలో చోరీ..గ్యాస్ కట్టర్తో ధ్వంసం చేసి డబ్బు ఎత్తుకెళ్లిన దొంగలు
Kamareddy: కామారెడ్డి జిల్లా పిట్లంలోని SBI ATMలో చోరీ జరిగింది. గ్యాస్ కట్టర్తో ఏటీఎంను ధ్వంసం చేసి డబ్బు ఎత్తుకెళ్లారు దొంగలు. ఏటీఎంలో 17 లక్షల వరకు…
Read More » -
Medaram: మేడారానికి పోటెత్తిన భక్తులు..
Medaram: ములుగు జిల్లా మేడారానికి భక్తులు పోటెత్తారు. సంక్రాంతి సెలవులు కావడంతో.. భారీగా తరలివచ్చారు. దీంతో.. సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణం కోలాహాలంగా మారింది. జంపన్నవాగులో పుణ్యస్నానాలు…
Read More » -
Sankranti: సొంతూళ్లకు హైదరాబాద్ వాసులు.. ప్రయాణికులతో కిటకిటలాడుతున్న బస్సులు
Sankranti: సంక్రాంతి పండగకు ఊళ్లకు వెళ్ళే ప్రయాణికులతో బస్సులు కిటకిటలాడుతున్నాయి. 6 వేల 432 బస్సులను ఆర్టీసీ అదనంగా నడుపుతోంది. ఉప్పల్ క్రాస్ రోడ్, ఎల్బీ నగర్…
Read More » -
Thummala: కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో మంత్రి తుమ్మల పర్యటన
Thummala: కొండరెడ్ల అభ్యున్నతికి ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అడవులను రక్షించేది గిరిజనులే అని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో పలు…
Read More »