తెలంగాణ
-
Revanth Reddy: మూసీ ప్రక్షాళన చేస్తామంటే ..మాపై ఎన్నో విమర్శలు
Revanth Reddy: మూసీ ప్రక్షాళనపై తెలంగాణ శాసనసభలో చర్చ జరిగింది. మూసీ ప్రక్షాళన కోసం నెలల తరబడి అధికారులతో సమీక్షలు చేశామని సీఎం రేవంత్ తెలిపారు. అనంతగిరి…
Read More » -
హుజూరాబాద్లో పెరిగి చలి తీవ్రత
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో చలి తీవ్రత పెరిగింది. పొగ మంచు దట్టంగా కమ్మేయడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పొగ మంచుకు ఎదురుగా వచ్చే వాహనాలు…
Read More » -
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు…ప్రత్యక్ష ప్రసారం
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఇవాళ నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. గత నెల 29న శాసనసభ, శాసనమండలిలో నిర్వహించిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో తీసుకున్న…
Read More » -
దుర్గం చెరువు ఆక్రమించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కేసు
Kotha Prabhakar Reddy: దుర్గం చెరువు ఆక్రమణల వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డితో పాటు వెంకట్రెడ్డి అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 2014లో…
Read More » -
Jagga Reddy: క్యాన్సర్ బాధితులకు జగ్గారెడ్డి ఆర్థిక సహాయం
Jagga Reddy: సంగారెడ్డి జిల్లాలో క్యాన్సర్ బారిన పడిన నిరుపేదలకు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అండగా నిలిచారు. క్యాన్సర్ బారిన పడిన ఆరుగురికి చికిత్స నిమిత్తం గతంలో…
Read More » -
Kishan Reddy: అవంతి నగర్లో పర్యటించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
Kishan Reddy: హైదరాబాద్లోని హిమాయత్ నగర్ డివిజన్ పరిధిలోని అవంతి నగర్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా బస్తీవాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు కిషన్…
Read More » -
Hyderabad: నడిరోడ్డుపై పడుకుని మందుబాబు హల్చల్
Hyderabad: వనస్థలిపురంలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల సమయంలో ఒక వ్యక్తి నడిరోడ్డుపై పడుకుని హల్చల్ చేశాడు. పోలీసులు తనపై చేయి చేసుకున్నారని, తాను మద్యం సేవించలేదని ఆరోపిస్తూ…
Read More » -
Revanth Reddy: హైకోర్టు సీజే అపరేశ్ సింగ్తో సీఎం రేవంత్ భేటీ
Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేశ్ కుమార్ సింగ్తో భేటీ అయ్యారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. సీజే అపరేశ్ కుమార్…
Read More » -
న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం.. మద్యం తాగి.. బిర్యానీ తిన్న 16 మందికి అస్వస్థత.. ఒకరి మృతి
Hyderabad: న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానీనగర్లో న్యూ ఇయర్ సందర్భంగా 17 మంది కలిసి రాత్రి వేడుకలు…
Read More » -
Nandyala: ముగ్గురు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య
Nandyala: నంద్యాల జిల్లా తొడుములదిన్నెలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ముగ్గురు పిల్లలను చంపిన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. మద్యం మత్తులో తండ్రి సురేంద్ర పిల్లలను చంపాడు.…
Read More »