తెలంగాణ
-
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల చర్చల్లో కేసీఆర్ పాల్గొంటారా?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల చర్చల్లో కేసీఆర్ పాల్గొంటారా? సీఎం రేవంత్ వర్సెస్ కేసీఆర్ వాటర్ వార్ నడుస్తుందా? సభలో పవర్ పార్టీ ప్రెజెంటేషన్ మాత్రమే ఉంటుందా? ప్రతిపక్షపార్టీ…
Read More » -
Azharuddin: మినిస్టర్ అజార్…మూన్నాళ్ళ ముచ్చటేనా..?
Azharuddin: ఆయనకు అనూహ్యంగా అమాత్య యోగం దక్కింది. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ఎన్నిక కాకముందే క్యాబినెట్లోకి అడుగుపెట్టారు. కానీ ఆరు నెలల్లోపు ఏదో ఒక సభకు తప్పక ఎలక్ట్…
Read More » -
బాల వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న మంత్రి కొండా సురేఖ
వరంగల్ జిల్లా కేంద్రంలోని బాల వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించారు మంత్రి కొండా సురేఖ. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు.…
Read More » -
Vaikuntha Ekadashi: తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి శోభ.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
Vaikuntha Ekadashi: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుపతి జిల్లాలోని వైష్ణవ దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. విష్ణుమూర్తి దర్శనం కోసం భక్తులు ఆలయాల వద్ద బారులు తీరుతున్నారు.పెద్దసంఖ్యలో తరలివస్తున్న…
Read More » -
స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి శ్రీధర్బాబు
తెలంగాణ తిరుపతిగా పేరు గడించిన యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలో నెలవై ఉన్న స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని ముక్కోటి ఏకాదశి సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు దర్శించుకున్నారు.…
Read More » -
కేసీఆర్తో కేటీఆర్, హరీష్రావు, బీఆర్ఎస్ నేతలు భేటీ
నందినగర్లో కేసీఆర్తో కేటీఆర్, హరీష్రావు, బీఆర్ఎస్ నేతలు భేటీ అయ్యారు. తెలంగాణలో రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు
Read More » -
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఎన్నికను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ సునీత హైకోర్టును ఆశ్రయించారు. ప్రజాప్రాతినిథ్య చట్టం నియమ నిబంధనలు, ఎన్నికల ప్రవర్తనా…
Read More » -
హైదరాబాద్లో కొత్త పోలీస్ కమిషనరేట్లు.. నలుగురు ఐపీఎస్ల బదిలీ
జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న మూడు కమిషనరేట్లను ప్రభుత్వం నాలుగు కమిషనరేట్లుగా పునర్ వ్యవస్థీకరించింది . హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్ గిరి. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లను ఏర్పాటు చేసింది.…
Read More » -
Hyderabad: బంగారం కోసం ఇంటి యజమానురాలిని చంపి గోదావరిలో పడేసిన యువకుడు
Hyderabad: హైదరాబాద్లో దారుణం జరిగింది. బంగారం కోసం ఇంటి యజమానురాలిని హత్య చేశాడు ఓ యువకుడు. అనంతరం మృతదేహాన్ని స్నేహితుల సహయంతో గోదావరి నదిలో పడేశాడు. నాచారం…
Read More » -
ముక్కోటి ఏకాదశి సందర్భంగా రాజన్నను దర్శించుకున్న ఆది శ్రీనివాస్
Vemulawada: హరి హర క్షేత్రంగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతన్నాయి. శ్రీ స్వామివారికి వారికి ఏకాంతంగా మహన్యాస…
Read More »