తెలంగాణ
-
టైమ్కి వెళ్లాలని.. డేంజర్ జర్నీ
ఎలాగైనా టైమ్కి స్కూలుకెళ్లాలన్నది ఆ పిల్లల తపన. కానీ ప్రమాదకర పరిస్థితుల్లో వాళ్లు చేసే ప్రయాణం ఆందోళనకు గురి చేస్తోంది. పిల్లలు ఓ బొలేరో వాహనానికి వేలాడుతూ…
Read More » -
Kavitha: శాసనమండలిలో కంటతడి పెట్టుకున్న కవిత..!
Kavitha: ఎమ్మెల్సీ కవిత శాసన మండలిలో భావోద్వేగంగా ప్రసంగించారు. మాట్లాడుతున్న సమయంలో ఆమె కంటతడి పెట్టారు. కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తితోనే తాను తెలంగాణ ఉద్యమంలోకి వచ్చానని…
Read More » -
Seethakka : మహిళా సాధికారత, సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం
Seethakka : మహిళా అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సీతక్క అన్నారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యులకు వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు. S.H.G…
Read More » -
Supreme Court: ఫోన్ ట్యాపింగ్ కేసు.. సుప్రీంకోర్టులో హరీష్ రావుకు ఊరట
Supreme Court: సుప్రీంకోర్టులో హరీష్ రావుకు ఊరట లభించింది. తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ను కోర్టు కొట్టేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు అనుమతించాలని సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం…
Read More » -
Telangana Assembly: నాలుగో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ప్రత్యక్షప్రసారం
Telangana Assembly: నాలుగో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఉభయసభల్లో యథావిధిగా ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
Read More » -
గోదావరి జలాలపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ
గోదావరి జలాలపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. పోలవరం-నల్లమల్లసాగర్, బనకచర్ల ప్రాజెక్టులపై తెలంగాణ అభ్యంతరం తెలుపుతోంది. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ వేసింది. పిటిషన్లో 8 మందిని…
Read More » -
మంత్రి ప్రెజెంటేషన్.. ఎమ్మెల్యేల గాఢనిద్ర
మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తుండగా కొద్ది మంది శాసనసభ్యులు సభలో నిద్రపోయారు. బీజేపీ శాసనసభ్యులు నిద్రపోతున్న విజువల్స్ లైవ్ కెమెరాల్లో రికార్డ్…
Read More » -
Khandeva Jatara: ఖాందేవ్ జాతర ప్రారంభం.. 2.5 కిలోల నువ్వుల నూనె తాగిన మహిళ
Khandev Jatara: పుష్య పౌర్ణమి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలో ఖాందేవ్ జాతర ప్రారంభమైంది. అర్ధరాత్రి మహా పూజలతో ప్రారంభమైన జాతర వారం రోజుల పాటు…
Read More » -
అసెంబ్లీ ముట్టడికి ఆదిలాబాద్ భూ నిర్వాసితులు
ప్రాజెక్టుల కింద నష్టపోయిన భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి అని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడి జరిగింది. ఆదిలాబాద్ భూ నిర్వాసితులు చేసిన ముట్టడికి ఆదిలాబాద్ ఎమ్మెల్యే…
Read More » -
Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత .. లాఠీ ఛార్జి, పలువురు అరెస్ట్
Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సోయా పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు ముట్టుడికి యత్నించారు రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు.…
Read More »