తెలంగాణ
-
నేడు అహ్మదాబాద్కు సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు
Revanth Reddy: సీఎం రేవంత్రెడ్డి ఇవాళ అహ్మదాబాద్కు వెళ్లనున్నారు. ఇవాళ, రేపు గుజరాత్లో ఏఐసీసీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు సోమవారం రాత్రి మంత్రులు భట్టి…
Read More » -
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసుపై నేడు హైకోర్టు తీర్పు
Dilsukhnagar Bomb Blast Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో నేడు హైకోర్టు తీర్పు వెలువరించనుంది. 2013 ఫిబ్రవరి 21న బస్టాపులో, మిర్చిపాయింట్…
Read More » -
Hyderabad: బట్టతలపై జుట్టు మొలిపిస్తామంటూ ప్రచారం.. క్యూ కట్టిన జనం
Hyderabad: ఆడకావచ్చు.. మగ కావచ్చు.. మనుషులకు జట్టు తెచ్చే అందం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జట్టు అనేది నిజంగా చెప్పాలంటే ఓ ఎమోషన్. అందుకే ఉన్న జట్టును…
Read More » -
Hyderabad: కూలిన లిఫ్ట్.. ముగ్గురికి గాయాలు
Hyderabad: హైదరాబాద్ ఆసీఫ్ నగర్లో ప్రమాదం చోటు చేసుకుంది. ఓ అపార్ట్ మెంట్ లో లిఫ్ట్ కూలి ముగ్గురికి గాయాలయ్యాయి. ఐదో అంతస్తు నుంచి ఒక్కసారిగా మొదటి…
Read More » -
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మరో ముందడుగు
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మరో ముందడుగు పడింది. మొదటి దశ ఆర్ధిక సహాయానికి నిధులు సిద్ధం చేసింది ప్రభుత్వం. హడ్కో నుంచి 3వేల కోట్ల రూపాయలు…
Read More » -
కంచ గచ్చిబౌలి భూములపై విచారణ వాయిదా
కంచ గచ్చిబౌలి భూములపై విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. విచారణలో భాగంగా కౌంటర్ దాఖలు చేయాలని…
Read More » -
Manne Krishank: బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్కు నోటీసులు
Manne Krishank: బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్కు నోటీసులు అందాయి. గచ్చిబౌలి పోలీసులు.. మన్నె క్రిశాంక్కు నోటీసులు అందించారు. కంచ గచ్చిబౌలి భూముల్లో AI ఉపయోగించి ఫేక్…
Read More » -
Ponnam Prabhakar: శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి పొన్నం
Ponnam Prabhakar: శ్రీరామనవమి సందర్భంగా బోయిన్పల్లిలోని తాడ్బండ్ ఆంజనేయస్వామి ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే శ్రీగణేష్ ప్రత్యేక పూజలు చేశారు. కళ్యాణం అనంతరం మంత్రికి వేద…
Read More » -
Siddipet: సీతారామ కళ్యాణంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్రావు
Siddipet: సిద్ధిపేట రామాలయంలో సీతారామ కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్రావు పాల్గొన్నారు. సీతారాముల వారికి హరీష్రావు పట్టువస్త్రాలను సమర్పించారు. సీతారాముల ఆశీససులతో…
Read More » -
Bandi Sanjay: తెలంగాణలో కాంగ్రెస్ పాలన భ్రష్టు పట్టింది
Bandi Sanjay: రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పూర్తిగా భ్రష్టు పట్టిపోయిందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ . కరీంనగర్ జిల్లా కేంద్రంలో బిజెపి ఆవిర్భావ…
Read More »