తెలంగాణ
-
కంచ గచ్చిబౌలి భూములపై విచారణ వాయిదా
కంచ గచ్చిబౌలి భూములపై విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. విచారణలో భాగంగా కౌంటర్ దాఖలు చేయాలని…
Read More » -
Manne Krishank: బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్కు నోటీసులు
Manne Krishank: బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్కు నోటీసులు అందాయి. గచ్చిబౌలి పోలీసులు.. మన్నె క్రిశాంక్కు నోటీసులు అందించారు. కంచ గచ్చిబౌలి భూముల్లో AI ఉపయోగించి ఫేక్…
Read More » -
Ponnam Prabhakar: శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి పొన్నం
Ponnam Prabhakar: శ్రీరామనవమి సందర్భంగా బోయిన్పల్లిలోని తాడ్బండ్ ఆంజనేయస్వామి ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే శ్రీగణేష్ ప్రత్యేక పూజలు చేశారు. కళ్యాణం అనంతరం మంత్రికి వేద…
Read More » -
Siddipet: సీతారామ కళ్యాణంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్రావు
Siddipet: సిద్ధిపేట రామాలయంలో సీతారామ కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్రావు పాల్గొన్నారు. సీతారాముల వారికి హరీష్రావు పట్టువస్త్రాలను సమర్పించారు. సీతారాముల ఆశీససులతో…
Read More » -
Bandi Sanjay: తెలంగాణలో కాంగ్రెస్ పాలన భ్రష్టు పట్టింది
Bandi Sanjay: రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పూర్తిగా భ్రష్టు పట్టిపోయిందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ . కరీంనగర్ జిల్లా కేంద్రంలో బిజెపి ఆవిర్భావ…
Read More » -
Revanth Reddy: సన్న బియ్యం లబ్ధిదారుడి ఇంట్లో సీఎం రేవంత్ భోజనం
Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సారపాకలో పర్యటించారు. ఇందులో భాగంగా సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేశారు. వారి…
Read More » -
Vemulawada: వింత ఆచారం.. శివుడితో జోగినిల వివాహం
Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లాలో హరిహర క్షేత్రంగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో జోగినిలు హంగామా చేసారు. శ్రీరామనవమి రోజున వేములవాడకు దాదాపు లక్షకుపైగా…
Read More » -
Kishan Reddy: బీజేపీ కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Kishan Reddy: బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ జెండాను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. 1980 ఏప్రిల్ 6న అటల్…
Read More » -
Chunchupalle: కులమతాలకు అతీతంగా రాములోరి కళ్యాణం
Chunchupalle: నేటి సమాజంలో కులాలు మతాల పేరుతో ఎక్కడో ఒక చోట నిత్యం దాడులు చోటుచేసుకుంటున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అన్ని కులాలు,మతాల వారు కలిసుండటమనేది చాలా అరుదు.…
Read More » -
సంగారెడ్డి జిల్లాలో ట్రావెల్స్ బస్సులో డ్రగ్స్ పట్టివేత
Sangareddy: ట్రావెల్స్ బస్సులో అక్రమంగా తరలిస్తున్న కొకైన్ను ఉమ్మడి మెదక్ జిల్లా ఎక్సైజ్ టాస్క్ పోర్స్ అధికారులు పట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం చిరాగ్ పల్లి…
Read More »