తెలంగాణ
-
కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు కలకలం.. 15 మంది అస్వస్థత
కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు కలకలం రేపింది. కల్తీ కల్లు తాగి జనం అస్వస్థతకు గురయ్యారు. గాంధారి మండలంలోని గౌరారం గ్రామంలో కుస్తీ పోటీల సందర్భంగా కల్తీ…
Read More » -
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని శివాజీనగర్లో భూ మాఫియా రెచ్చిపోయింది. ఫేస్-2లోని ప్లాట్ల యజమానుల ను భయభ్రాంతులకు గురిచేశారు. గుండాలను వేసుకొని…
Read More » -
MP Laxman: దక్షిణ రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతం అవుతుంది
MP Laxman: హైదరాబాద్ వనస్థలిపురంలో రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, లక్ష్మణ్…
Read More » -
Eatala Rajendar: కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కామ్ పార్టీ
Eatala Rajendar: కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కామ్ పార్టీ అని ఆయన విమర్శించారు. ఏడాది కాలంలోనే…
Read More » -
MLC Kavitha: హైదరాబాద్ ధర్నాచౌక్లో ఎమ్మెల్సీ కవిత నిరసన దీక్ష
MLC Kavitha: హైదరాబాద్ ధర్నాచౌక్లో ఎమ్మెల్సీ కవిత నిరసన దీక్షకు దిగారు. అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం ఏర్పాటుకై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిరసన చేపట్టారు. కులవివక్షకు…
Read More » -
Manne Krishank: బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ హైకోర్టు షాక్
Manne Krishank: బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ హైకోర్టు షాక్ ఇచ్చింది . కంచ గచ్చిబౌలి భూముల ఘటనలో నకిలీ వీడియోలు వైరల్ చేశారని పోలీసుల ఆయనపై…
Read More » -
KTR: 400 ఎకరాలే కాదు.. వేల ఎకరాల స్కాం ఉంది
KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే HCU స్కాం బయటపెడతానన్నారు కేటీఆర్. 400 ఎకరాలే కాదు.. వేల ఎకరాల స్కాం…
Read More » -
Kamareddy: కామారెడ్డిలో కల్తీ కల్లు కలకలం.. 47 మందికి తీవ్ర అస్వస్థత
Kamareddy: కామారెడ్డి జిల్లాలో కల్తీకల్లు కలకలం రేగింది. కల్తీకల్లు తాగిన 47మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బీర్కూర్, అంకోల్, దామరాంచ గ్రామాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం…
Read More » -
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన శ్రవణ్రావు
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు వేగమైంది. ఇవాళ మరోసారి సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు శ్రవణ్రావు. జూబ్లీహిల్స్ పీఎస్లో మూడోసారి సిట్ ఎదుట…
Read More » -
Hyderabad: మియాపూర్లో లారీ బీభత్సం.. ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి
Hyderabad: హైదరాబాద్ మియాపూర్లో లారీ బీభత్సం సృష్టించింది. మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద ట్రాఫిక్ కానిస్టేబుళ్లపైకి దూసుకెళ్లింది లారీ. ప్రమాదంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ సింహాచలం మృతి చెందాడు.…
Read More »