తెలంగాణ
-
నిమ్స్ అగ్నిప్రమాద ఘటనపై దర్యాప్తు ముమ్మరం
నిమ్స్ అగ్నిప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. సిగరేట్ తాగి చెత్తలో వేయడంతోనే మంటలు చెలరేగినట్లు పోలీసులు నిర్ధారణకు…
Read More » -
దారుణం.. స్కూటీపై వెళ్తున్న వ్యక్తిపై కత్తితో దాడి.. స్పాట్ లోనే మృతి
Hyderabad: హైదరాబాద్ చైతన్యపురిలో దారుణం చోటు చేసుకుంది. స్కూటీపై వెళ్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దీంతో మనోజ్ అక్కడికక్కడే మృతి చెందాడు.…
Read More » -
Bandi Sanjay: అకాల వర్షాలతో రైతులు అల్లాడుతుంటే.. రేవంత్ విదేశీ పర్యటనలా..?
Bandi Sanjay: సీఎం రేవంత్ తీరుపై కేంద్రమంత్రి బండి సంజయ్ నిప్పులు చెరిగారు. రైతులు అకాల వర్షాలతో అల్లాడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ విదేశీ పర్యటనలు చేయడమేంటని మండిప…
Read More » -
సీఎం చంద్రబాబుకు బర్త్ డే విషెస్ చెప్పిన కేసీఆర్
ఏపీ సీఎం చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం చంద్రబాబుకు బర్త్ డే విషెష్ చెప్పారు గులాబీ బాస్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. నిరంతరం ప్రజా సేవకు…
Read More » -
KTR: 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ గెలిచింది
KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. త్వరలోనే రాజేంద్రనగర్, చేవెళ్లకి ఉపఎన్నికలు వస్తాయన్నారు ఆయన. అంతేకాదు రాజేంద్రనగర్ బైపోల్లో కార్తీక్ రెడ్డి…
Read More » -
కొత్తగూడెం జిల్లాలో క్షుద్రపూజల కలకలం
కొత్తగూడెం జిల్లాలో క్షుద్రపూజల కలకలం రేగింది. అశ్వారావుపేట మండలం సుద్దబోతులగూడెం గ్రామంలో ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే నిందితులు పారిపోతుండగా గ్రామ స్తులు పట్టుకునేందుకు యత్నించారు. మరోవైపు…
Read More » -
నిబంధనలకు తూట్లు పొడుస్తున్న ప్రైవేట్ స్కూల్స్.. ఇష్టారాజ్యంగా పుస్తకాలు, స్కూల్ బ్యాగ్స్ అమ్మకం
Private schools: కొత్తగూడెం జిల్లా మణుగూరులో శ్రీచైతన్య స్కూల్ యాజమాన్యం ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఇష్టారాజ్యంగా పుస్తకాలు, స్కూల్ బ్యాగ్స్ను అమ్ముతు న్నారు.…
Read More » -
Ponnam Prabhakar: త్వరలోనే ఆర్టీసీలో 3,038 ఉద్యోగాలకు నోటిఫికేషన్
Ponnam Prabhakar: త్వరలోనే తెలంగాణ ఆర్టీసీలో 3వేల 38ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వీటిలో 2వేల డ్రైవర్ పోస్టులు, 743శ్రామిక్ ఉద్యోగాలు, 84…
Read More » -
Padma Rao Goud: పదేళ్లు కేసీఆర్ ఆదర్శవంతమైన పాలన అందించారు
Padma Rao Goud: బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాన్ని పురస్కరించుకొని సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలన్నీ గులాబీ మయం చేయాలని గల్లీగల్లీలో గులాబీ జెండాలు ఎగురవేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు…
Read More » -
MMTS Train Case: MMTS ట్రైన్ అత్యాచార యత్నం కేసులో సంచలన నిజాలు
MMTS Train Case: MMTS ట్రైన్ అత్యాచార యత్నం కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. MMTS ట్రైన్ లో యువతిపై అత్యాచారం జరగలేదని రైల్వే పోలీసులు…
Read More »