తెలంగాణ
-
MP Laxman: కాంగ్రెస్, బీఆర్ఎస్ మజ్లిస్కు మద్దతు
MP Laxman: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శలు చేశారు. పాముకు పాలుపోసి పెంచినట్టు మతోన్మాద ఎంఐఎం పార్టీని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పెంచి…
Read More » -
MLC Kavitha: కేసీఆర్కు, పార్టీ కార్యకర్తలకు వారధిగా నేనుంటా
MLC Kavitha: MLC కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్కు, పార్టీ కార్యకర్తలకు తాను వారధిగా ఉంటానని చెప్పారు. కార్యకర్తల సమస్యలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు కవిత.…
Read More » -
Hyderabad: దారుణం.. భర్తను చంపి పూడ్చిపెట్టిన భార్య
Hyderabad: స్కెచ్ వేశారో అస్సలు మిస్ అయ్యే ప్రసక్తే లేదు. అవును ఇటీవల భర్తలను మట్టుపెడుతున్నారు భార్యలు. వాస్తవానికి భర్తలను చంపుతున్న భార్యల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.…
Read More » -
ముగ్గురు తెలంగాణ మంత్రులకు తప్పిన ప్రమాదం
Telangana: ముగ్గురు తెలంగాణ మంత్రులకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. మంత్రులు తుమ్మల, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి పెను ప్రమాదం నుండి బయటపడ్డారు. నిజామాబాద్లో రైతు…
Read More » -
Suryapet: నేరేడుచర్లలో దగ్ధమైన పత్తి లారీ
Suryapet: సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో వాన దంచికొట్టింది. ఉరుములు-మెరుపులతో కూడిన వాన కురిసింది. అంతేకాదు చిల్లేపల్లి వద్ద లారీపై పిడుగు పడింది. అయితే ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది…
Read More » -
Revanth Reddy: జపాన్ పర్యటనలో సీఎం రేవంత్ బిజీబిజీ
Revanth Reddy: జపాన్ పర్యటనలో సీఎం రేవంత్ బిజీబిజీగా గడుపుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా జపాన్లో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటిస్తోంది. యుమెషిమాలో తెలంగాణ పెవిలియన్ను…
Read More » -
KTR: కేటీఆర్కు హైకోర్టులో ఊరట
KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్కు హైకోర్టులో ఊరట లభించింది. ఉట్నూరు పీఎస్లో నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టేసింది. గతేడాది సెప్టెంబర్లో కేటీఆర్పై ఉట్నూరు పీఎస్లో కేసు…
Read More » -
Hyderabad: ఏప్రిల్ 23న హైదరాబాద్ ‘స్థానిక’ ఎమ్మెల్సీ ఎన్నిక
Hyderabad: 22ఏళ్ల తర్వాత ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరుగుతుండటంతో అందరి చూపు ఇప్పుడే గ్రేటర్ హైదరాబాద్ వైపేనే ఉంది. బలాబలాల్లో మజ్లిస్కు మొగ్గు ఉన్నా వార్ వన్…
Read More » -
Road Accident: రెండు కార్లు ఢీ.. ముగ్గురు మృతి
Road Accident: మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెంకట్రావు పేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు.…
Read More » -
DK Aruna: పేద ముస్లింలకు లబ్ధి చేకూరడమే వక్ఫ్ చట్టం లక్ష్యం
DK Aruna: వక్ఫ్పై అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే చట్టం తెచ్చినట్లు తెలంగాణ బీజేపీ నేత, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ స్పష్టం చేశారు. అన్ని…
Read More »