తెలంగాణ
-
నిజామాబాద్ జిల్లాలో మండుతున్న ఎండలు
నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. భానుడి భగభగలకు జిల్లా వాసులు అల్లాడిపోతున్నారు. గత వారం రోజులుగా జిల్లాలో 40కి పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా వేడిగాలులు, ఉక్కపోత…
Read More » -
Kishan Reddy: ఇలాంటి దాడులతో భారత్ను భయపెట్టలేదు
Kishan Reddy: పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఘటనను నిరసిస్తూ తెలంగాణ బీజేపీ నిరసన బాట పట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి…
Read More » -
Raja Singh: టూరిస్టులపై దాడి చేయడం దారుణం
Raja Singh: పహల్గాంలో ఉగ్రదాడిని ఖండించారు ఎమ్మెల్యే రాజాసింగ్. కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేశాకే ప్రశాంతంగా ఉందన్నారు ఆయన. కశ్మీర్ను కేంద్రం డెవలప్ చేసిందన్న రాజాసింగ్…
Read More » -
Kaushik Reddy: BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై నాన్ బెయిల్ కేసు
Kaushik Reddy: BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై నాన్ బెయిల్ కేసు నమోదైంది. క్రషర్ యజమానిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు అందడంతో పోలీసులు…
Read More » -
HYD MLC Elections 2025: ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
HYD MLC Elections 2025: హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రారంభమైంది. సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. GHMC ప్రధాన కార్యాలయంలో రెండు పోలింగ్…
Read More » -
RTC Buses: చర్లపల్లి నుంచి సికింద్రాబాద్కు 10 నిమిషాలకో బస్సు
RTC Buses: హైదరాబాద్లోని చర్లపల్లి రైల్వే స్టేషన్కు ప్రయాణికుల తాకిడి పెరగడంతో సికింద్రాబాద్కు ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సును అందుబాటులోకి తెచ్చింది టీజీఎస్ ఆర్టీసీ. రైల్వే…
Read More » -
Mahesh Kumar Goud: తెలంగాణలో బీఆర్ఎస్ పనై పోయింది
Mahesh Kumar Goud: బీఆర్ఎస్పై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మరోసారి విరుచుకు పడ్డారు. తెలంగాణలో బీఆర్ఎస్ పనై పోయిందని విమర్శించారు. ఇక ఆ పార్టీ…
Read More » -
Hyderabad: ఆర్ధిక ఇబ్బందులతో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
Hyderabad: రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో మహిళా కానిస్టేబుల్ దీపిక ఆత్మహత్య చేసుకుంది. దీపిక నాగోల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తుంది.…
Read More » -
Dog attack: దారుణం.. ఐదేళ్ల బాలుడిపై కుక్కల దాడి
Dog attack: నిర్మల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కడెం కేంద్రంలోని కస్తూరిబా హాస్టల్ వద్ద ఘటన చోటు చేసుకుంది. బాలుడు భూమేష్ ఇంటి బైట ఆడుకుంటుండగా…
Read More » -
Revanth Reddy: జపాన్లో నేడు సీఎం రేవంత్ చివరిరోజు పర్యటన
Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి జపాన్లో ఇవాళ చివరి రోజు పర్యటించనున్నారు. చివరి రోజు పర్యటనలో భాగంగా రేవంత్ హిరోషిమా పీస్ మెమోరియల్ సందర్శన, గాంధీ…
Read More »