తెలంగాణ
-
మియాపూర్ కల్వరి టెంపుల్లో గుడ్ ఫ్రైడే కార్యక్రమాలు
మియాపూర్ కల్వరి టెంపుల్లో గుడ్ ఫ్రైడే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వేలాదిమంది భక్తులు హాజరయ్యారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం రోజంతా కొనసాగింది.…
Read More » -
గాంధీ భవన్లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష
గాంధీ భవన్లో చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ సమీక్ష సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ నటరాజన్ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్,…
Read More » -
KTR: ప్రధాని నరేంద్ర మోదీకి కేటీఆర్ లేఖ
KTR: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక విజ్ఞప్తి చేశారు. పర్యావరణంపై, ప్రధానిగా తన బాధ్యతలపై చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన సమయం ఇది అని…
Read More » -
లింగంపల్లి రైల్వే స్టేషన్లో గంజాయి పట్టివేత
లింగంపల్లి రైల్వే స్టేషన్లో ఎక్సైజ్ పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. రైలు మార్గంలో గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో భాగంగా కోణార్క్ కెక్స్ప్రెస్లో…
Read More » -
BRS: రజతోత్సవ మహాసభకు బీఆర్ఎస్ సిద్ధం
BRS: పదేళ్ల పాలన… 25 ఏళ్ల పార్టీ ప్రస్థానం… తెలంగాణ ప్రజల గుండెచప్పుడుగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పిడికిలెత్తి రజతోత్సవ వేడుకలకు సిద్ధమైంది. గులాబీ పార్టీ…
Read More » -
Raja Singh: కొత్త పార్టీ పెట్టే యోచనలో రాజాసింగ్..?
Raja Singh: బీజేపీలో కాంట్రవర్సీకి ఆయన కేరాఫ్ అడ్రస్. పార్టీ విధేయులుగా పేరున్న వ్యక్తి. అయితే ఇప్పుడు ఆ వ్యక్తే పార్టీకి షాక్ ఇవ్వబోతున్నారట. కాషాయ పార్టీకి…
Read More » -
Hyderabad: గోదాంలో చెలరేగిన మంటలు
Hyderabad: హైదరాబాద్ మచ్చబొల్లారంలోని ఓ గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. డెకరేషన్కు సంబంధించిన గోదాంలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు.…
Read More » -
Kishan Reddy: వక్ఫ్ బోర్డును అడ్డం పెట్టుకుని దోచుకుంటున్నారు
Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. వక్ఫ్ బోర్డును అడ్డం పెట్టుకుని దోచుకుంటున్నారని మండిపడ్డారు. వక్ఫ్ ఆదాయం బినామీల ద్వారా విదేశాలకు…
Read More » -
Kadiyam Kavya: ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్పే సమయం వస్తుంది
Kadiyam Kavya: బీజేపీపై వరంగల్ ఎంపీ కడియం కావ్య మండిపడ్డారు. దేశంలో గాంధీ కుటుంబానికి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి బీజేపీ కుట్ర పూరితంగా వ్యవహరిస్తుందని కావ్య…
Read More » -
Malla Reddy: బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి తప్ప .. కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిందేమీ లేదు
Malla Reddy: మేడ్చల్ జిల్లా జవహర్నగర్లో మాజీ మంత్రి మల్లారెడ్డి పర్యటించారు. చలో వరంగల్ వాల్ పోస్టర్ను మల్లారెడ్డి ఆవిష్కరించారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలిరావాలని పార్టీ…
Read More »