తెలంగాణ
-
కొత్తగూడెం జిల్లాలో క్షుద్రపూజల కలకలం
కొత్తగూడెం జిల్లాలో క్షుద్రపూజల కలకలం రేగింది. అశ్వారావుపేట మండలం సుద్దబోతులగూడెం గ్రామంలో ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే నిందితులు పారిపోతుండగా గ్రామ స్తులు పట్టుకునేందుకు యత్నించారు. మరోవైపు…
Read More » -
నిబంధనలకు తూట్లు పొడుస్తున్న ప్రైవేట్ స్కూల్స్.. ఇష్టారాజ్యంగా పుస్తకాలు, స్కూల్ బ్యాగ్స్ అమ్మకం
Private schools: కొత్తగూడెం జిల్లా మణుగూరులో శ్రీచైతన్య స్కూల్ యాజమాన్యం ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఇష్టారాజ్యంగా పుస్తకాలు, స్కూల్ బ్యాగ్స్ను అమ్ముతు న్నారు.…
Read More » -
Ponnam Prabhakar: త్వరలోనే ఆర్టీసీలో 3,038 ఉద్యోగాలకు నోటిఫికేషన్
Ponnam Prabhakar: త్వరలోనే తెలంగాణ ఆర్టీసీలో 3వేల 38ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వీటిలో 2వేల డ్రైవర్ పోస్టులు, 743శ్రామిక్ ఉద్యోగాలు, 84…
Read More » -
Padma Rao Goud: పదేళ్లు కేసీఆర్ ఆదర్శవంతమైన పాలన అందించారు
Padma Rao Goud: బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాన్ని పురస్కరించుకొని సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలన్నీ గులాబీ మయం చేయాలని గల్లీగల్లీలో గులాబీ జెండాలు ఎగురవేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు…
Read More » -
MMTS Train Case: MMTS ట్రైన్ అత్యాచార యత్నం కేసులో సంచలన నిజాలు
MMTS Train Case: MMTS ట్రైన్ అత్యాచార యత్నం కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. MMTS ట్రైన్ లో యువతిపై అత్యాచారం జరగలేదని రైల్వే పోలీసులు…
Read More » -
మియాపూర్ కల్వరి టెంపుల్లో గుడ్ ఫ్రైడే కార్యక్రమాలు
మియాపూర్ కల్వరి టెంపుల్లో గుడ్ ఫ్రైడే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వేలాదిమంది భక్తులు హాజరయ్యారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం రోజంతా కొనసాగింది.…
Read More » -
గాంధీ భవన్లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష
గాంధీ భవన్లో చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ సమీక్ష సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ నటరాజన్ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్,…
Read More » -
KTR: ప్రధాని నరేంద్ర మోదీకి కేటీఆర్ లేఖ
KTR: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక విజ్ఞప్తి చేశారు. పర్యావరణంపై, ప్రధానిగా తన బాధ్యతలపై చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన సమయం ఇది అని…
Read More » -
లింగంపల్లి రైల్వే స్టేషన్లో గంజాయి పట్టివేత
లింగంపల్లి రైల్వే స్టేషన్లో ఎక్సైజ్ పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. రైలు మార్గంలో గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో భాగంగా కోణార్క్ కెక్స్ప్రెస్లో…
Read More » -
BRS: రజతోత్సవ మహాసభకు బీఆర్ఎస్ సిద్ధం
BRS: పదేళ్ల పాలన… 25 ఏళ్ల పార్టీ ప్రస్థానం… తెలంగాణ ప్రజల గుండెచప్పుడుగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పిడికిలెత్తి రజతోత్సవ వేడుకలకు సిద్ధమైంది. గులాబీ పార్టీ…
Read More »