జాతియం
-
భారత సరిహద్దుల నుంచే ఉగ్రస్థావరాలపై దాడులు
Operation Sindoor: భారత సరిహద్దుల నుంచే ఉగ్రస్థావరాలపై దాడులు జరిగాయి. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఈ సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి. లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించేందుకు…
Read More » -
Operation Sindoor: జై హింద్.. భారత్ మాతాకీ జై.. ‘ఆపరేషన్ సింధూర్’పై ప్రముఖుల ప్రశంసలు
Operation Sindoor: పహల్గామ్లో జరిగిన పైశాచిక చర్యకు భారత్ కౌంటర్ ఇస్తోంది. ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో పాకిస్థాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది.…
Read More » -
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్’లో 100 మంది ఉగ్రవాదులు హతం
Operation Sindoor: పహల్గామ్ దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో ఏకంగా 100మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఉదయం 10గంటలకు మీడియా…
Read More » -
Mock Drill: హైదరాబాద్, విశాఖలో మాక్ డ్రిల్.. కేంద్రం కీలక ఆదేశం
Mock Drill: పహల్గామ్లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల తెలుగు రాష్ట్రాలను కేంద్ర హోంశాఖ అలర్ట్ చేసింది.…
Read More » -
ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్లో ఏపీ వాసి మృతి
ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్లో ఏపీకి చెందిన వ్యక్తి మృతి చెందాడు. ఆక్సిజన్ లెవెల్స్ అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులతో పాలవెల్లి మృతి చెందినట్టు సమాచారం. మృతుడు గాజువాక జీవీఎంసీ టాక్స్…
Read More » -
Bihar: కారు-ట్రక్కు ఢీ.. 8 మంది మృతి
Bihar: బిహార్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-ట్రక్కు ఢీ కొన్నాయి. ప్రమాదంలో అక్కడికక్కడే ఎనిమిది మంది మృతి చెందారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులకు…
Read More » -
పహల్గాం ఉగ్రదాడి.. చెన్నై నుంచి కొలంబో వెళ్లిన విమానంలో అనుమానితులు
కొలంబో ఎయిర్పోర్టులో శ్రీలంక పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. పహల్గామ్లో ఉగ్రదాడికి పాల్పడ్డ టెర్రరిస్టులు శ్రీలంకకు చేరుకున్నట్లు భారత నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. చెన్నై నుంచి ఆ దేశంలోని…
Read More » -
రేపు కేంద్రానికి పహల్గామ్ ఉగ్రదాడి ప్రాథమిక నివేదిక
పహల్గామ్ ఉగ్రదాడిపై NIA దూకుడుపెంచింది. ఉగ్రదాడిపై రేపు NIA కేంద్రానికి ప్రాథమిక నివేదికను సమర్పించనుంది. ఇప్పటికే 90 మంది ఓవర్గ్రౌండ్ వర్కర్లపై NIAకేసులు నమోదు చేసింది. ఇప్పటివరకు…
Read More » -
పంజాబ్ మాజీ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ వివాదాస్పద వ్యాఖ్యలు
Charanjit Singh Channi: సర్జికల్ స్ట్రైక్స్ పై కాంగ్రెస్ ఎంపీ, పంజాబ్ మాజీ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2016 లో…
Read More » -
Stampede: ఆలయంలో తొక్కిసలాట.. ఆరుగురు మృతి, 50 మందికి తీవ్రగాయాలు
Stampede: గోవాలో తీవ్ర విషాదం జరిగింది. శిర్గావ్లోని లైరాయ్ ఆలయంలో అపశ్రుతి చోటుచేసుకుంది. జాతరను పురస్కరించుకొని పెద్ద ఎత్తున భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో…
Read More »