జాతియం
-
పహల్గాం ఉగ్రదాడి.. చెన్నై నుంచి కొలంబో వెళ్లిన విమానంలో అనుమానితులు
కొలంబో ఎయిర్పోర్టులో శ్రీలంక పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. పహల్గామ్లో ఉగ్రదాడికి పాల్పడ్డ టెర్రరిస్టులు శ్రీలంకకు చేరుకున్నట్లు భారత నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. చెన్నై నుంచి ఆ దేశంలోని…
Read More » -
రేపు కేంద్రానికి పహల్గామ్ ఉగ్రదాడి ప్రాథమిక నివేదిక
పహల్గామ్ ఉగ్రదాడిపై NIA దూకుడుపెంచింది. ఉగ్రదాడిపై రేపు NIA కేంద్రానికి ప్రాథమిక నివేదికను సమర్పించనుంది. ఇప్పటికే 90 మంది ఓవర్గ్రౌండ్ వర్కర్లపై NIAకేసులు నమోదు చేసింది. ఇప్పటివరకు…
Read More » -
పంజాబ్ మాజీ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ వివాదాస్పద వ్యాఖ్యలు
Charanjit Singh Channi: సర్జికల్ స్ట్రైక్స్ పై కాంగ్రెస్ ఎంపీ, పంజాబ్ మాజీ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2016 లో…
Read More » -
Stampede: ఆలయంలో తొక్కిసలాట.. ఆరుగురు మృతి, 50 మందికి తీవ్రగాయాలు
Stampede: గోవాలో తీవ్ర విషాదం జరిగింది. శిర్గావ్లోని లైరాయ్ ఆలయంలో అపశ్రుతి చోటుచేసుకుంది. జాతరను పురస్కరించుకొని పెద్ద ఎత్తున భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో…
Read More » -
Revanth Reddy: ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇవాళ రెండోరోజు పార్టీ పెద్దలతో సమావేశమయ్యే అవకాశం కన్పిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు ఉత్త…
Read More » -
NIA: రాజౌరీ ఉగ్రవాదులను ప్రశ్నిస్తున్న ఎన్ఐఏ
NIA: రాజౌరీ ఉగ్రవాదులను NIA అధికారులు ప్రశ్నిస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాత ఉగ్రవాదులపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. 2023లో రాజౌరీలో దాడికి పాల్పడిన ఇద్దరు ఉగ్రవాదుల్ని…
Read More » -
PM Modi: ఈ ఫొటో చూసి కొందరికి నిద్ర పట్టదు
PM Modi: కేరళలో జరిగిన సభలో ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు చేశారు. తనతోపాటు శశిథరూర్ ఉండటంతో కొందరికి నిద్ర పట్టదంటూ ఎద్దేవా చేశారు. ఈ ఫొటో చూసిన…
Read More » -
Pahalgam Attackers: కశ్మీర్లోనే పహల్గామ్ ఉగ్రవాదులు..!
Pahalgam Attackers: పహల్గామ్ ఉగ్రవాదులు కశ్మీర్లోనే తిష్ట వేశారు. ఉగ్రదాడి జరిగి వారం రోజులు గడుస్తున్నా ముష్కరులు ఇంకా కశ్మీర్లోనే ఉన్నట్లు సమాచారం అందింది. తమ ఉనికి…
Read More » -
India Vs Pakistan: భారత్ సైనిక చర్యలతో వణికిపోతున్న పాక్
India Vs Pakistan: భారత్ సైనిక చర్యలతో పాకిస్తాన్ వణికిపోతుంది. దీంతో ఎఫ్-16, 17 యుద్ధ విమానాలు సిద్ధం చేసిన పాక్, LOC సరిహద్దు గ్రామాల్లో పాక్…
Read More » -
India-Pakistan: భారత్-పాక్ మధ్య యుద్ధ మేఘాలు
India-Pakistan: భారత్-పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. LOC, అరేబియా సముద్ర జలాలతోపాటు గగనతలంలో ఇరుదేశాలు సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. అదేవిధంగా నోటీస్ టు ఎయిర్ మిషన్స్…
Read More »