జాతియం
-
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల
విద్యార్థులు ఆసక్తి ఎదురుచూస్తున్న జేఈఈ అడ్వాన్స్డ్-2025 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు పరీక్షా బాధ్యతలను చేపట్టిన ఐఐటీ కాన్పుర్ తుది ఫలితాలను వెల్లడించింది. పరీక్ష రాసిన విద్యార్థులు…
Read More » -
దేశంలో 2వేలు దాటిన కరోనా కేసులు
ఏలూరులో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఏలూరు కలెక్టరేట్లో నలుగురి సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అక్కడి ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. నలుగురు సిబ్బంది హోల్ ఐసోలేషన్లో…
Read More » -
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు
కరోనా మహమ్మారి మళ్లీ వచ్చింది. దేశంలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. వారం రోజుల్లో 1100 మార్క్ను కోవిడ్ కేసులు దాటాయి. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని…
Read More » -
జమ్ముకశ్మీర్లో కేంద్ర హోంమంత్రి అమిత్షా పర్యటన
Amit Shah: జమ్మూకశ్మీర్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. కాసేపట్లో పూంచ్ లో షా పర్యటించనున్నారు. పాక్ కాల్పుల్లో గాయపడ్డ బాధితులను ఆయన పరామర్శించనున్నారు. బాధిత…
Read More » -
ఢీల్లీకి టీకాంగ్రెస్ మాదిగ ఎమ్మెల్యేలు
కేబినెట్ బెర్త్ కోసం తెలంగాణ మాదిగ ఎమ్మెల్యేలు లాబీయింగ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా కాసేపట్లో ఢీల్లీకి బయల్దేరనున్నారు టీకాంగ్రెస్ మాదిగ ఎమ్మెల్యేలు. హస్తినలో AICC చీఫ్ ఖర్గే,…
Read More » -
కోవిడ్ కలకలం.. దేశవ్యాప్తంగా 1,000కి పైగా యాక్టివ్ కేసులు
దేశంలో క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా వేయికి పైగా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళతోపాటు తమిళనాడు రాష్ట్రాల్లోనే కోవిడ్ కేసుల…
Read More » -
India: 2028కి భారత్ జర్మనీని వెనక్కి నెట్టి మూడో స్థానంలోకి?
India: భారత్ అభివృద్ధి చెందుతున్న దేశంగా మారిపోతోంది. ఇన్నాళ్లూ, ఇండియా అంటే అదీ, ఇదీ అని చాన్నాళ్లూగా చెప్పుకుంటూ వస్తున్నాం. ఇండియా అప్పుడు అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు…
Read More » -
Haryana: విషాదం.. కారులో విషం తాగి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
Haryana: హర్యానాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఏడుగురు అనుమానాస్పదంగా మృతి చెందారు. వీరు కారులోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. మృతులంతా డెహ్రాడూన్కి చెందిన వారిగా గుర్తించారు. అప్పులబాధతోనే…
Read More » -
Corona Virus: దేశంలో కరోనా డేంజర్ బెల్స్.. ఢిల్లీలో 100 దాటిన కోవిడ్ కేసులు
Corona Virus: దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కొత్త రూపంలో కోవిడ్ పంజా విసురుతుండటంతో జనాలు ఆందోళన చెందుతున్నారు. 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పాజిటివ్…
Read More » -
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు
Corona Virus: దేశంలో రోజురోజుకు కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొత్త రూపంలో కోవిడ్ పంజా విసురుతుండటంతో జనాలు ఆందోళన చెందుతున్నారు. 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో…
Read More »