జాతియం
-
సెల్ఫీ దిగుదామని చెప్పి కృష్ణా నదిలో భర్తను తోసేసిన భార్య
ఇటీవల భర్తలను పాలిట భార్యలు కాలయముడిలా మారిపోతున్నారు. హానిమూన్ మర్డర్ మొదలుకుని నిత్యం దేశంలో ఎక్కడో ఓ చోట భార్యల చేతిలో భర్తలు హతమవుతున్నారు. తాజాగా ఓ…
Read More » -
Ram Mohan Naidu: AAIB నివేదిక.. అప్పుడే తుది నిర్ణయానికి రావొద్దు
Ram Mohan Naidu: అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై AAIB ఇచ్చిన ప్రాథమిక నివేదికపై పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. విమాన ప్రమాదంపై అప్పుడే ఒక…
Read More » -
Odisha: ప్రేమ వివాహం చేసుకున్నందుకు నాగలికి ఎద్దుల్లాగా కట్టి.. కర్రలతో కొడుతూ పొలం దున్నించిన పెద్దలు
Odisha: సామాజిక కట్టుబాట్లకు వ్యతిరేకంగా ‘ప్రేమ వివాహం’ చేసుకున్నందుకు ఓ జంటను కాడెద్దులుగా నాగలికి కట్టి పొలం దున్నించిన ఘటన ఒడిశాలో వెలుగులోకి వచ్చింది. ఒడిశాలోని కంజామఝిరా…
Read More » -
Delhi: ఢిల్లీలో కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం
Delhi: నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటన కలకలం రేపింది. ఢిల్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. చికిత్స నిమిత్తం…
Read More » -
Helicopter Crash: నదిలో కూలిన పోలీస్ హెలికాప్టర్
Helicopter Crash: మలేషియాలోని సుంగయ్ పులాయ్ నదిలో పోలీస్ చాపర్ కుప్పకూలింది. ఇండోనేషియా, థాయ్లాండ్, సింగపూర్ దేశాలతో కలిసి విన్యాసాలు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. హెలికాప్టర్లో…
Read More » -
Nitish Kumar: బీహార్ మహిళలకు సీఎం నితీష్ కుమార్ గుడ్న్యూస్
Nitish Kumar: బీహార్ మహిళలకు ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ భారీ గుడ్ న్యూస్ చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో బీహార్ మహిళలకు 35 శాతం…
Read More » -
KP Sharma: శ్రీ రాముడు మా దేశంలోనే జన్మించాడు.. నేపాల్ ప్రధాని వివాదాస్పద వ్యాఖ్యలు
KP Sharma: శ్రీ రాముడి జన్మస్థలంపై నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాముడు తమ దేశంలోనే జన్మించాడని ఆయన పేర్కొన్నారు.…
Read More » -
Tamil Civilization: తమిళ నాగరికత పై రాజకీయమా..?
Tamil Civilization: చరిత్రను మార్చలేము.. తుడిచిపెట్టలేము దీనికి ఈ తవ్వకాలే ఓ నిదర్శనం. లేదంటే ఒకే స్థలంలో అనేక నాగరికతల గుర్తులను గుర్తించడం అనేది మాములు విషయం…
Read More » -
అమర్నాథ్ యాత్రికుల బస్సుకు ప్రమాదం
అమర్నాథ్ యాత్రికుల బస్సుకు ప్రమాదం జరిగింది. వరుసగా ఒకదానికొకటి నాలుగు బస్సులు ఢీకొన్నాయి. ప్రమాదంలో 36మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రాంబన్ ప్రభుత్వ ఆస్పత్రికి…
Read More »
