ఆంధ్ర ప్రదేశ్
-
Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
Tirumala: తిరుమల శ్రీవారిని పలువురు దర్శించుకున్నారు. తెలంగాణ MLA మామిడాల యశస్విని రెడ్డి, ప్రభుత్వ విప్ శ్రీధర్, కన్నడ సినిమా ప్రముఖ నటుడు శివ రాజ్ కుమార్…
Read More » -
Srisailam: శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద నీరు
Srisailam: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో,అధికారులు మరో గేటు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం మొత్తం రెండు గేట్ల ద్వారా…
Read More » -
శ్రీవారిని దర్శించుకున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
Tirumala: తిరుమలకొచ్చే వీఐపీలకు మాజీ ఉపరాష్ట్రపతి కీలక సూచనలు చేశారు. ఏడాదికోసారి మాత్రమే తిరమల దర్శనానికి రావాలని పిలుపునిచ్చారు. ఏడాదికి ఒకసారి దర్శనానికొచ్చే పద్ధతిని ప్రజాప్రతినిధులు పాటించాలన్నారు.…
Read More » -
సింగపూర్లో రెండోరోజు కొనసాగుతున్న చంద్రబాబు పర్యటన
సింగపూర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో రోజు పర్యటించారు. సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖలోని మానవ వనరులు శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి టాన్ సీ లాంగ్ తో…
Read More » -
రాహుల్ గాంధీపై కాంగ్రెస్ నేత రఘువరన్ రెడ్డి ప్రశంసలు
శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్గాంధీపై CWC మెంబర్ రఘువరన్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. రెండు రోజులుగా దేశంలో రెండు సదస్సుల్లో ఓబీసీలపై…
Read More » -
పల్నాడు జిల్లా వినుకొండలో అక్రమ నిర్మాణాల తొలగింపు
పల్నాడు జిల్లా వినుకొండలో అక్రమ నిర్మాణాలు తొలగించారు రెవెన్యూ అధికారులు. వెల్లటూరు గ్రామంలో హైకోర్టు ఆదేశాలతో ఆక్రమణలు తొలగించారు. మల్లీఖార్జున శర్మ తన పొలానికి వెళ్లేదారిలో R&B…
Read More » -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నిమ్మల రామానాయుడు
రాజధాని లేని రాష్ట్రంగా ఉన్న ఏపీని ప్రపంచస్థాయి ఉన్నత ప్రమాణాలతో రాజధాని నిర్మాణం జరుగుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. తిరుమల శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో…
Read More » -
Nagar kurnool: గురుకుల పాఠశాలలో ఫుడ్పాయిజన్.. 64మంది బాలికలకు అస్వస్థత
నాగర్కర్నూల్ జిల్లాలోని ఉయ్యాలవాడలో గల మహాత్మాజ్యోతిబాఫూలే బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. 64 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. కళాశాల సిబ్బంది సాయంత్రం సమయంలో…
Read More » -
టీచర్ నిర్వాకం.. విద్యార్థినులకు అస్వస్థత
తిరుపతి జిల్లా కోట ప్రభుత్వ పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. విద్యార్థులు యూనిఫాం వేసుకోలేదని సుమారు 70 మందిని ఉపాధ్యాయుడు గుంజీలు తీయించారు. దీంతో విద్యార్థులకు కండరాలు పట్టేసి…
Read More » -
త్వరలోనే ఏపీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ
ఏపీ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైందా క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో ఎవరిపై వేటు పడుతుంది మంత్రివర్గంలో ఎవరికి అవకాశం దక్కుతుంది ఇదే అంశంపై ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ…
Read More »