ఆంధ్ర ప్రదేశ్
-
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 12 గంటల సమయం
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వ దర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని 26 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తుల వారికి 12 గంటల…
Read More » -
శ్రీశైలం ప్రాజెక్ట్కు కొనసాగుతున్న వరద నీరు
నంద్యాల జిల్లా శ్రీశైలం ప్రాజెక్ట్కు వరద నీరు కొనసాగుతుంది. 2గేట్లు 10 అడుగుల మేర ఎత్తి అధికారులు నీటిని విడుదల చేశారు. ఇన్ఫ్లో 92వేల 352 క్యూసెక్కులు…
Read More » -
మిస్టరీగానే గండికోటలో మైనర్ బాలిక వైష్ణవి హత్య కేసు
Gandikota Murder Case: కడప జిల్లాలోని గండికోటలో మైనర్ బాలిక వైష్ణవి హత్య కేసు మిస్టరీగా ఉంది. గండికోట మైనర్ బాలిక కేసు కాస్త సమయం పడుతుందని…
Read More » -
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తులు రద్దీ.. సర్వదర్శనానికి 8 గంటల సమయం
Tirumala: శ్రీవారి సర్వ దర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని 12 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తుల వారికి 08 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారి…
Read More » -
Tirupati: వాహనదారుడిపై చిరుత దాడి
Tirupati: తిరుపతిలో చిరుత కలకలం రేపింది. అలిపిరి జూపార్క్ రోడ్డులో ఓ చిరుత వాహనదారుడిపై దాడికి యత్నించింది.క్యాన్సర్ ఆస్పత్రికి సమీపంలో పొదల చాటున ఉన్న చిరుత ఒక్కసారిగా…
Read More » -
Anitha: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హోంమంత్రి అనిత
Anitha: తిరుమల శ్రీవారిని ఏపీ హోంమంత్రి అనిత కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. హోంమంత్రి అనిత శ్రీవారి ప్రత్యేక పూజలు నిర్వహించి..మొక్కులు చెల్లించుకున్నారు. మంత్రి అనితకు రంగనాయకుల మండలంలో…
Read More » -
శ్రీవారిపై అచంచలమైన భక్తిని చాటుకున్న దివంగత ఐఆర్ఎస్ మాజీ అధికారి
హైదరాబాద్ కు చెందిన మాజీ ఐఆర్ఎస్ అధికారి స్వర్గీయ వై.వి.ఎస్.ఎస్. భాస్కర్ రావు తన మరణానంతరం వీలునామా ద్వారా టీటీడీకి రూ.3 కోట్ల విలువైన నివాస గృహంతో…
Read More » -
YS Sharmila: ఏపీ ఎంపీలెవరికీ దమ్ము లేదు
YS Sharmila: ఆంధ్రప్రదేశ్ హక్కులు కాపాడే విషయంలో ఏపీ ఎంపీలెవరికి దమ్ము లేదని ఏపీసీసీ ప్రెసిడెంట్ షర్మిల విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిని కేంద్రమే నిర్మించాలని వైఎస్ షర్మిల…
Read More » -
Narayana: గత ప్రభుత్వం అమరావతిని నిర్వీర్యం చేసింది
Narayana: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. రాజధాని నిర్మాణం కోసం కమిట్మెంట్తో పనిచేస్తున్నామని,…
Read More » -
డీ లిమిటేషన్ పిటిషన్ కొట్టేసిన సుప్రీం కోర్టు
ఏపీ పునర్ విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో డీ లిమిటేషన్ చేయాలని దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టేసింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం…
Read More »