ఆంధ్ర ప్రదేశ్
-
Tirumala: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి భారీ విరాళం
Tirumala: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారికి బంగారు శంఖం, చక్రాలను చెన్నైకి చెందిన సుదర్శన్ ఎంటర్ప్రైజెస్ సంస్థ విరాళంగా సమర్పించారు. ఉదయం బ్రేక్ దర్శన సంస్థకు చెందిన వాళ్లు ఆలయంలోకి…
Read More » -
YS Jagan: NCLTలో వైఎస్ జగన్కు ఊరట
Jagan: జగన్ వాదనలతో NCLT ఏకీభవించింది. విజయమ్మ, షర్మిలకు బదిలీ అయిన వాటాలను.. నిలుపుదల చేస్తూ తీర్పు వెల్లడించింది. NCLT తీర్పును విజయమ్మ, షర్మిల హైకోర్టులో సవాల్…
Read More » -
Srisailam: శ్రీశైలం జలాశయం 5 గేట్లు ఎత్తి నీటి విడుదల
Srisailam: నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతుంది. అధికారులు 5 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 2లక్షల…
Read More » -
ఏపీ కానిస్టేబుల్ ఫలితాలు వాయిదా
AP Constable results postponed: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్ ఫలితాల విడుదల వాయిదా పడింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కావాల్సి…
Read More » -
మాజీ సీఎం జగన్ అధ్యక్షతన పీఏసీ సమావేశం
Jagan: మాజీ సీఎం జగన్ అధ్యక్షతన వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశం అయ్యింది. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రజా సమస్యలు తదితర…
Read More » -
తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో ఏనుగుల బీభత్సం
తిరుపతి శ్రీవారి మెట్టు మార్గంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పంప్హౌస్ వద్ద రాత్రి ఏనుగుల గుంపును డ్రోన్ కెమెరాతో అధికారులు గుర్తించారు. పంట పొలాలను గజరాజులు ధ్వంసం…
Read More » -
చంద్రబాబు గ్రీన్ సిగ్నల్..! త్వరలో టీడీపీ గూటికి మాజీ మంత్రి..!
ఆ మాజీమంత్రిని గత ఆరేళ్లుగా బ్యాడ్ టైం పట్టి పీడిస్తోందట. ఒకప్పుడు టీడీపీలో చక్రం తిప్పిన ఆ నేతకు ఇప్పుడు అదే పార్టీ డోర్స్ క్లోజ్ చేసిందట.…
Read More » -
Dharmavaram: వడ్డీ చెల్లించలేదని చేనేత కుటుంబంపై దాడి చీరల వ్యాపారి
Dharmavaram: అనంతపురం ధర్మవరంలో దారుణం చోటుచేసుకుంది. అప్పు తిరిగి చెల్లించలేదని దంపతులపై వడ్డీ వ్యాపారులు దాడికి పాల్పడ్డారు. పిల్లలు అరుపులు పెడుతున్నా వదలకుండా కాళ్లతో తన్నుతూ అత్యంత దారుణంగా దాడి…
Read More » -
Babu Rao: పేదవాడికి ఒక రూల్.. పెద్దోడికి ఒక రూలా ?
Babu Rao: సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాబూరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల పోరాటం వల్ల కృష్ణ కరకట్ట రక్షణ గోడ నిర్మాణం జరిగిందన్నారు. 50…
Read More » -
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
Vijayawada: ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో 2025 దసరా ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ను దుర్గగుడి ఈవో శీనా నాయక్ ఆవిష్కరించారు. ఈ సారి కూడా ప్రతిఏడు…
Read More »