ఆంధ్ర ప్రదేశ్
-
YS Sharmila: చంద్రబాబు ఇచ్చేది అన్నదాత సుఖీభవ కాదు..అన్నదాత దుఃఖీభవ
YS Sharmila: సీఎం చంద్రబాబుపై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఇచ్చేది అన్నదాత సుఖీభవ కాదు అన్నదాత దుఃఖీభవ అన్నారు. సూపర్ సిక్స్ హామీల…
Read More » -
Khammam: చేపల వేటకు వెళ్లి ముగ్గురు గల్లంతు
Khammam: ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం మినవోలులో విషాదం చోటు చేసుకుంది. చేపల వేటకు వెళ్లి ముగ్గరు వ్యక్తులు గల్లంతయ్యారు. వారి మృతదేహాలను అధికారులు వెలికితీశారు. మృతులు…
Read More » -
అన్నవరం వేద పాఠశాలలో ఫుడ్ పాయిజన్
కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేద పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుంది. 8 మంది ఆగమ పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురుయ్యారు.…
Read More » -
Anitha: గంజాయిబ్యాచ్, క్రిమినల్స్కి జగన్ మద్దతిస్తున్నారు
Anitha: మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్పై హోంమంత్రి అనిత విరుచుకుపడ్డారు. నేరాలు చేసి జైల్లో ఉన్న వారిని జగన్ కలుస్తున్నారని విమర్శించారు. గంజాయి బ్యాచ్, క్రిమినల్స్కి…
Read More » -
AP Assembly: ఆగస్టు 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..!
AP Assembly: ఆగస్టు 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. పది రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వం అమలు…
Read More » -
Visakha: నిద్రిస్తున్న భర్తపై వేడి నీళ్లు పోసిన భార్య
Visakha: భర్తల పాలిట పెళ్లాలు యమపాశాలుగా మారుతున్నారు. విశాఖ జిల్లా భీమిలిలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ తన భర్తపై మరుగుతున్న నీళ్లు పోసిన సంఘటన…
Read More » -
Vemireddy: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి సంచలన నిర్ణయం
Vemireddy: వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి మైనింగ్ పై వైసీపీ నేతలు కొంతకాలంగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా వేమిరెడ్డి…
Read More » -
శ్రీశైలంలో ఎలుగుబంటి హల్చల్
Srisailam: నంద్యాల జిల్లా శ్రీశైలం ముఖద్వారం వద్ద ఎలుగుబంటి హల్చల్ చేసింది. దోర్నాల రహదారిలో ఎలుగుబంటి ప్రత్యక్షమైంది. ఎలుగుబంటి రోడ్డుపై తిరుగడంతో శ్రీశైలానికి వచ్చే వాహనాలకు అంతరాయంగా…
Read More » -
తిరుమల శ్రీవారి డాలర్ల కేసులో 15 మందిపై చర్యలు నిలిపివేత
Tirumala: తిరుమల శ్రీవారి డాలర్ల కేసులో 15 మందిపై చర్యలు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశింది. ఆరోపణలు రుజువు కాకపోవడంతో ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కోటి 5…
Read More » -
Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు 8 గేట్లు ఎత్తివేత
Srisailam: నంద్యాల జిల్లా శ్రీశైలం ప్రాజెక్ట్కు వరద కొనసాగుతుంది. అధికారులు 8గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 2 లక్షల 93వేల 609 ఉండగా ఔట్ఫ్లో…
Read More »