ఆంధ్ర ప్రదేశ్
-
Tirumala: తిరుమలలో రెచ్చిపోయిన దొంగలు
Tirumala: తిరుమలలో దొంగలు రెచ్చిపోయారు. ఓ ఇంట్లో చొరబడి డబ్బు, నగలు విలువైన వస్తువులు దోచుకెళ్ళారు. ఏరియా డామినేషన్ లో భాగంగా 30 మంది సిబ్బందితో అడుగడుగునా…
Read More » -
Anil Kumar Yadav: విచారణకు హాజరైన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్
Anil Kumar Yadav: నెల్లూరు డీఎస్పీ కార్యాలయంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విచారణకు హాజరయ్యారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పై మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి…
Read More » -
Kakani: రెండోరోజు కాకాణిని విచారించనున్న సిట్ అధికారులు
Kakani: పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో మాజీ మంత్రి కాకాణిని సిట్ అధికారులు విచారించనున్నారు. ప్రభుత్వ భూ రికార్డులు తారుమారు చేశారన్న అభియోంగపై సీఐడీ పోలీసులు నమోదు చేసిన…
Read More » -
Devineni Avinash: బాబు సర్కార్పై తిరుగుబాటు తప్పదు
Devineni Avinash: ఏపీలో రెడ్బుక్ పాలన నడుస్తోందని వైసీపీ నేత దేవినేని అవినాష్ అన్నారు. వైసీపీ నేతలపై అన్యాయంగా కేసులు బనాయిస్తున్న కూటమి సర్కార్పై తిరుగుబాటు తప్పదని…
Read More » -
Chandrababu: రైతే రాజుగా మారాలి
Chandrababu: ఏపీలో అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభమైంది. ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పువీరాయపాలెంలో అన్నదాత సుఖీభవ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. రైతులకు చెక్కులను అందించారు.…
Read More » -
Eluru: ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి
Eluru: ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం లైన్ గోపాలపురం వద్ద హైవే పై జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. రాజమండ్రి వైపు నుంచి…
Read More » -
Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దర్శించుకున్నారు. శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారి…
Read More » -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వ దర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని 06 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులు, వారికి 08…
Read More » -
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సచివాలయంలో ప్లాస్టిక్ నిషేధం
AP: ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్లాస్టిక్ను నిషేధించేందుకు మార్గదర్శకాలను రూపొందించింది. మొదటగా రాష్ట్ర సచివాలయం నుంచే దీనికి తొలి…
Read More » -
నెల్లూరు జిల్లా కోవూరులో వైసీపీ వర్సెస్ టీడీపీ
నెల్లూరు జిల్లా కోవూరు వైసీపీ కార్యాలయంపై టీడీపీ మహిళలు దాడికి పాల్పడ్డారు. వైసీపీ కార్యాలయంలో జగన్ టూర్ సక్సెస్పై సమావేశం నిర్వహించారు. సమావేశం సమయంలో వైసీపీ కార్యాలయం…
Read More »