ఆంధ్ర ప్రదేశ్
-
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. సర్వదర్శనానికి 8 గంటల సమయం
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వ దర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని 03 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తుల వారికి 08…
Read More » -
కానిస్టేబుల్ కొర్లయ్యకు పరామర్శించి.. రాఖీ కట్టిన అనిత్
విశాఖలో రక్షా బంధన్ సందర్భంగా విధి నిర్వాహణలో ఉన్న పోలీసులకు హోమంత్రి అనిత రాఖీ కట్టారు. ఎంవీపీ నుండి ఉషోదయ జంక్షన్ వరకు హోమ్ మంత్రి అనిత…
Read More » -
మంత్రి నారా లోకేష్కు రాఖీలు కట్టిన మహిళలు
అమరావతిలోని సీఎం నివాసంలో రక్షా బంధన్ వేడుకలు నిర్వహించారు. మంగళగిరి నియోజకవర్గానికి చెందిన మహిళలు మంత్రి నారా లోకేష్కు రాఖీలు కట్టి ఆశీర్వచనాలు అందించారు. మంగళగిరి ఆడబిడ్డలందరికీ…
Read More » -
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 18 గంటల సమయం
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వ దర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని 26 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులు, వారికి 18 గంటల…
Read More » -
Srushti Fertility Case: ‘సృష్టి’ కేసులో ముగ్గురు వైద్యుల అరెస్టు
Srushti Fertility Case: సంచలనంగా మారిన సృష్టి ఫెర్టిలిటీ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతుంది. విశాఖలో మరో ముగ్గురు మధ్యవర్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ కేంద్రంగా…
Read More » -
Suneetha Narreddy: శిక్ష నిందితులకా..నాకా అర్ధం కావట్లేదు
Suneetha Narreddy: కడప జిల్లా పులివెందులలో వివేకా ఘాట్ వద్ద వైఎస్ సునీత దంపతులు నివాళులు ఆర్పించారు. వివేకా హత్య కేసులో నిందితులంతా యథేచ్ఛగా బయటే తిరుగుతున్నారని…
Read More » -
YS Sharmila: చేనేత రంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయి
YS Sharmila: చేనేత రంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆరోపించారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ మోపుతూ కేంద్రం నడ్డివిరుస్తోందని, అలాగే…
Read More » -
Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి అనగాని సత్యప్రసాద్
Tirumala: తిరుమల శ్రీవారిని ఏపీ రెవిన్యూ శాఖామంత్రి అనగని సత్యప్రసాద్ దర్శించుకున్నారు. ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల…
Read More » -
ఏపీ గవర్నర్ను కలవనున్న వైసీపీ నేతల బృందం
ఏపీ గవర్నర్ను వైసీపీ నేతల బృందం కలవనున్నారు. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ నేతృత్వంలో వైసీపీ నేతల బృందం గవర్నర్తో భేటీకానున్నారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై జరిగిన దాడిపై…
Read More » -
తిరుపతి జిల్లా మదనపల్లి ఎక్స్ప్రెస్ రైలులో దొంగల బీభత్సం
తిరుపతి జిల్లా మదనపల్లి ఎక్స్ప్రెస్ రైలులో దొంగల బీభత్సం సృష్టించారు. మహిళను కత్తితో బెదిరించి బంగారాన్ని దుండగులు దోచుకెళ్లారు. మహిళ ఒంటి ఉన్న 6తులాల బంగారు ఆభరణాలు…
Read More »