ఆంధ్ర ప్రదేశ్
-
Chandrababu: నేడు మంగళగిరిలో సీఎం చంద్రబాబు పర్యటన
Chandrababu: నేడు సీఎం చంద్రబాబు మంగళగిరిలో పర్యటించనున్నారు. జాతీయ చేనేత దినోత్సవంలో చంద్రబాబు పాల్గొననున్నారు. ఆటోనగర్లోని హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ సెంటర్ లో ఉన్న చేనేత స్టాల్ సందర్శించి,…
Read More » -
Jagan: సీఎం చంద్రబాబు రౌడీ రాజకీయాలు చేస్తున్నారు
Jagan: పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో సీఎం చంద్రబాబు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ రౌడీ రాజకీయాలు చేస్తున్నారని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. పులివెందుల మండలం నల్లగొండువారిపల్లెలో…
Read More » -
Vidadala Rajini: ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది
Vidadala Rajini: ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని చెప్పడానికి పులివెందులలో జరిగిన ఘటనలే సాక్ష్యమని మాజీ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. జడ్పీటీసీ ఉపఎన్నికల్లో గెలవలేమని…
Read More » -
బుగ్గన కుమారుడి వివాహ రిసెప్షన్కు హాజరైన జగన్
YS Jagan: నంద్యాల జిల్లా డోన్లో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటించారు. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో జగన్…
Read More » -
Pulivendula: పులివెందులలో హైటెన్షన్.. వైసీపీ ఎమ్మెల్సీ రమేశ్పై దాడి
కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై దాడి జరిగింది. ఎమ్మెల్సీ కారుపై టీడీపీ కార్యకర్తలు దాడికి…
Read More » -
Kesireddy: ఏపీ లిక్కర్ కేసులో నిందితుడు కేసిరెడ్డికి అస్వస్థత
Kesireddy: ఏపీ లిక్కర్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర్రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో కేసిరెడ్డి రాజశేఖర్రెడ్డిని వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి పోలీసులు…
Read More » -
ప్రారంభమైన జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక
జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక ప్రారంభమైంది. ప్రధాన కార్యాలయంలోని పాతకౌన్సిల్హాల్లో రెండు పోలింగ్ బూత్లను ఏర్పాటుచేశారు. మధ్యాహ్నం 2గంటలకు పోలింగ్ ముగియనుంది. అభ్యర్థుల సమక్షంలోనే బ్యాలెట్బాక్స్లను సీల్…
Read More » -
ఇవాళ ఏపీ క్యాబినెట్ భేటీ… పలు కీలక అంశాలపై చర్చ
నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. పలు కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. కేబినెట్ ముందుకు నూతన బార్ పాలసీ రానుంది. మహిళల ఉచిత బస్సు…
Read More » -
Jagan: చంద్రబాబు పాలనలో కలియుగ రాజకీయాలు చూస్తున్నాం
Jagan: చంద్రబాబు పాలనలో కలియుగ రాజకీయాలు చూస్తున్నామని జగన్ అన్నారు. తమకు వ్యతిరేకులని తెలిస్తే చాలు జైళ్లలో వేస్తున్నారని మండిపడ్డారు. నీచమైన సంస్కృతిని మనం చూస్తున్నామన్నారు. ఒక…
Read More » -
Chandrababu: పీ 4పై సీఎం చంద్రబాబు సమీక్ష
Chandrababu: పి4 పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆగస్ట్ 15కు 15 లక్షల బంగారు కుటుంబాలను గుర్తించాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది దీంట్లో భాగంగా వచ్చిన…
Read More »