ఆంధ్ర ప్రదేశ్
-
Roja: రోజా అరెస్టు తప్పదా?
Roja: మాజీ మంత్రి రోజా చుట్టూ ప్రభుత్వం ఉచ్చు బిగిస్తోంది. ఆడుదాం ఆంధ్రాలో అవినీతి రోజా మెడకు చుట్టుకుంది. మంత్రిగా ఉన్న సమయంలో తన శాఖలో జరిగిన…
Read More » -
Avinash Reddy: అరెస్టును తీవ్రంగా ఖండించిన అవినాష్రెడ్డి
Avinash Reddy: పోలీసుల తీరుపై ఎంపీ అవినాష్ రెడ్డి తీవ్రంగా విరుచుకుడ్డారు. పోలీసులు గూండాల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దాడులు ఆపాల్సిన పోలీసులు తనను అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికలు…
Read More » -
Pulivendula ZPTC Election: పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికలు ప్రారంభం
Pulivendula ZPTC Election: పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉపఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పులివెందులలో 11…
Read More » -
Avinash Reddy: అవినాష్ రెడ్డి అరెస్ట్.. పులివెందులలో హైటెన్షన్
Avinash Reddy: పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా కడప జిల్లాలో హైటెన్షన్ నెలకొంది. ఎంపీ అవినాష్రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత తలెత్తింది. అవినాష్రెడ్డి ఇంటి…
Read More » -
Btech Ravi: జగన్కు ఓటమి భయం పట్టుకుంది
Btech Ravi: ఓటమి భయంతో మాజీ సీఎం జగన్ కేవలం చిన్న జడ్పీటీసీ ఎన్నిక కోసం సర్వ శక్తులు ఒడ్డుతున్నారని పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి…
Read More » -
Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..సర్వదర్శనానికి 18 గంటల సమయం
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వ దర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులు, వారికి 18 గంటల…
Read More » -
ఏపీ మంత్రి కందుల దుర్గేష్ తో సినిమా నిర్మాతల భేటీ
టాలీవుడ్లో నెలకొన్న సమస్యలపై నిర్మాతలు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్తో భేటీ అయ్యారు. సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అపాయింట్మెంట్ కావాలని…
Read More » -
తిరుమల గిరుల్లో సరికొత్త అందాలు
Tirumala: శేషాచల పర్వతం ప్రకృతి అందాల నిలయం. ఆధ్యాత్మిక భావంతో భక్తుల మనస్సు ఏకాగ్రత చేస్తే ప్రకృతి రమణీయత మంత్రముగ్ధులను చేస్తుంది. చూసేందుకు రెండు కళ్ళు చాలవన్నట్లు…
Read More » -
జగన్ ఓటమే సునీతా లక్ష్యమా?
Sunitha: ఎన్నికలు వస్తేనే సునీతకు వైఎస్ వివేకా హత్య గుర్తుకు వస్తుందా వివేకా హత్యను రాజకీయాల కోసం ఆమె వాడుకుంటుందా తెలుగుదేశం పార్టీకి మేలు చేయడమే సునీత…
Read More » -
తల్లిని రోడ్డుపై కొడవలితో నరికి చంపిన కొడుకు
ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో దారుణం జరిగింది. కన్నతల్లిని రోడ్డుపై కొడవలితో నరికి చంపాడు కొడుకు. కొయ్యలగూడెం అశోక్నగర్లో ఘటన జరిగింది. కొంతకాలంగా తల్లి నరసమ్మను డబ్బుల కోసం…
Read More »