ఆంధ్ర ప్రదేశ్
-
విజయవాడలో మ్యాన్హోల్లో పడి టీడీపీ నేత మృతి
విజయవాడలో ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంతో ఓ నిండుప్రాణం బలైందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. రాత్రి 53 డివిజన్ గులాబ్ మొహిద్దిన్ స్ట్రీట్లో ఇటీవల తవ్విన…
Read More » -
Balakrishna: అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి భూమిపూజ చేసిన బాలకృష్ణ
Balakrishna: రాజధానికి భూములిచ్చిన అమరావతి రైతులకు ప్రజలందరూ రుణపడి ఉంటారని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. అమరావతిలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న నందమూరి…
Read More » -
Jagan: డీఐజీ కోయ ప్రవీణ్ పచ్చచొక్కా వేసుకుని డ్యూటీ చేస్తున్నారు
Jagan: డీఐజీ కోయ ప్రవీణ్ పచ్చ చొక్కా వేసుకుని డ్యూటీ చేస్తున్నారని వైఎస్సార్సీపీ అధినేత జగన్రెడ్డి ఆరోపించారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ గెలిచేందుకు…
Read More » -
Jagan: చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు
Jagan: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి ఇవే చివరి ఎన్నికలు అని వైసీపీ అధినేత జగన్రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడంలో చంద్రబాబు దిట్ట అని జగన్ రెడ్డి ఆరోపించారు.…
Read More » -
Jagan: రాహుల్-చంద్రబాబు మధ్య హాట్ లైన్ నడుస్తోంది
Jagan: ఏపీలో ఓట్చోరీ గురించి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడరని జగన్ రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబుకు రాహుల్ గాంధీకి మధ్య హాట్ లైన్…
Read More » -
Srisailam: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం.. 4 గేట్లు ఎత్తి నీరు విడుదల
Srisailam: ఎగువ నుంచి కృష్ణానదికి వరద పోటెత్తుతోంది. నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరిగింది. 4 గేట్లు 10 అడుగులు మేర ఎత్తివేత అధికారులు…
Read More » -
Rain Alert: అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
Rain Alert: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో తెలుగు…
Read More » -
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో ప్రారంభమైన రీపోలింగ్
కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో భాగంగా రెండు కేంద్రాల్లో రీపోలింగ్ కొనసాగుతుంది. . 3, 14 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ చేయాలని ఎస్ఈసీ ఆదేశాలు…
Read More » -
Chandrababu: అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
Chandrababu: అమరావతి రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి నారాయణ, సీఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు. రాజధాని నిర్మాణం…
Read More » -
కడప జిల్లా ఒంటిమిట్టలో తీవ్ర ఉద్రిక్తత
కడప జిల్లా ఒంటిమిట్టలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రధాన రహదారిపై వైసీపీ నేతలు నిరసన తెలిపారు. టీడీపీ దౌర్జన్యాలు చేస్తున్నారంటూ ఆరోపించారు. పోలింగ్ బూత్లో టీడీపీ నాయకులు…
Read More »