ఆంధ్ర ప్రదేశ్
-
ఏపీలో యూరియా కష్టాలు
ఉయ్యూరులో యూరియా కోసం రైతులు పడిగాపులు గాస్తున్నారు. ఉదయం నుంచి ఎదురుచూస్తున్న రైతులకు యూరియా లభించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 20 రోజుల గా యూరియా…
Read More » -
నేడు ఏపీలో మెగా డీఎస్సీ మెరిట్ జాబితా విడుదల
Mega DSC: ఆంధ్రప్రదేశ్లో మెగా డీఎస్సీ-2025 రాసిన వేలాది మంది అభ్యర్థుల నిరీక్షణకు తెరపడనుంది. అత్యంత ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మెరిట్ జాబితాను నేడు విడుదల చేయనున్నట్లు పాఠశాల…
Read More » -
యానాంలో ONGC గ్యాస్ పైప్లైన్ లీక్
యానాంలో ONGC గ్యాస్ పైప్లైన్ లీక్ అయ్యింది. అర్ధరాత్రి భారీగా మంటలు ఎగసిపడ్డాయి. స్థానిక గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సముద్రం నుండి ఐలాండ్ నెంబర్…
Read More » -
ఇవాళ ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటన
నేడు ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఢిల్లీలో పర్యటించనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత పలుమార్లు ఢిల్లీకి వెళ్లి రాష్ట్రానికి కీలక అంశాల్లో ఆర్ధిక సాయంతో పాటు…
Read More » -
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. 33 అజెండా అంశాలకు ఆమోదం
AP Cabinet: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం నిర్వహించారు. కేబినెట్ భేటీలో మొత్తం 33 అజెండా అంశాలకు ఆమోదం లభించింది. 51వ…
Read More » -
Ambati Rambabu: భూమనపై మాట్లాడే హక్కు బీఆర్ నాయుడుకి లేదు
Ambati Rambabu: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుక పై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ నాయుడు మాటలు హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా…
Read More » -
Visakhapatnam: విశాఖ వెలంపేటలో ఒరిగిన బిల్డింగ్
Visakhapatnam: విశాఖపట్నం జిల్లా వన్టౌన్ పరిధిలోని వెలంపేటలో ప్రాంతంలో ఓ భవనం ఒకవైపునకు ఒరిగింది. ఐదంతస్తుల భవనం మరో ఇంటి మీదకి వంగడంతో అది ఎప్పుడు కూలుతుందోనని…
Read More » -
ఏనుగుల హల్చల్.. పంట పొలాలు ధ్వంసం
పార్వతీపురం జిల్లా కొమరాడ మండలంలో ఏనుగుల హల్చల్ చేశాయి. గంగిరేగివలస గ్రామంలో జొన్న తోటను ఏనుగుల గుంపు నాశనం చేశాయి. ఇతర పంట పొలాలను ధ్వంసం చేసిన…
Read More » -
Chandrababu: ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డిపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
Chandrababu: శ్రీశైలం MLA రాజశేఖర్ రెడ్డి వివాదంపై CM చంద్రబాబు ఆరా తీశారు. ఘర్షణ జరిగిన తీరుపట్ల ఎమ్మెల్యేపై ఆయన మండిపడ్డారు. వివాదాలకు ఆస్కారం ఇవ్వడంపై CM…
Read More » -
Minister Narayana: అమరావతిపై వైసీపీ నేతల ఏడుపులు ఆపాలి
Minister Narayana: అమరావతిపై వైసీపీ నేతలు వారి ఏడుపులను ఇకనైనా ఆపాలని మంత్రి నారాయణ మండిపడ్డారు. రాజధాని అమరావతి మునిగిపోయిందంటూ పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తోన్న వారిపై ఆయన…
Read More »