ఆంధ్ర ప్రదేశ్
-
Tirumala: తిరుమలలో తగ్గినా భక్తుల రద్దీ
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి సర్వ దర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని 03 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తుల, వారికి 04 గంటల…
Read More » -
JanaSena: విశాఖలో జనసేన విస్తృతస్థాయి సమావేశాలు
JanaSena: జనసేన 3 రోజులు పాటు విస్తృత స్థాయి సమావేశాలకు విశాఖ ఇంద్రప్రియ దర్శిని వేదిక కాబోతుంది. 2 రోజులు MLA, MLC, MP లు పార్టీ…
Read More » -
నేడు కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన
నేడు కుప్పంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు హంద్రీనీవాకు జలహారతి ఇవ్వనున్నారు. అనంతరం మధ్యాహ్నం పరమ సముద్రం బహిరంగ సభకు చంద్రబాబు హాజరుకానున్నారు.
Read More » -
గుంటూరు జెడ్పీ కార్యాలయంలో ఏసీబీ దాడులు
గుంటూరు జెడ్పీ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించారు. రూ. 30 వేలు లంచం తీసుకుంటూ ఐపీవో శ్రీనివాసరావు ఏసీబీకి చిక్కాడు. పరిశ్రమల శాఖలో ఐపీవోగా శ్రీనివాసరావు పనిచేస్తున్నాడు.…
Read More » -
Pawan Kalyan: వైసీపీ రుషికొండలో నిర్మాణాలతో ప్రజా ధనాన్ని వృథా చేసింది
Pawan Kalyan: వైసీపీ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం రుషికొండలో నిర్మాణాలతో ప్రజా ధనాన్ని వృథా చేసిందని ఏపీ…
Read More » -
విశాఖలో నడి రోడ్డుపై నిప్పంటిచుకున్న వ్యక్తి
విశాఖ ఆరిలోవలో నడిరోడ్డుపై ఓ వ్యక్తి నిప్పంటిచుకున్నాడు. ఓ వ్యక్తి రోడ్డుపైకి వచ్చి అందరూ చూస్తుండగానే తనపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాత్నం చేశాడు. స్థానికులు మంటలను అదుపు…
Read More » -
Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీపీ రాధాకృష్ణన్
Tirumala: ప్రపంచ దేశాలలో మన భారతదేశం శక్తివంతమైన దేశంగా ఎదగాలని తిరుమల శ్రీవారిని ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ ప్రార్థించారు. నైవేద్య విరామ సమయంలో ఆలయం…
Read More » -
AP: కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన ..ఆరెంజ్ అలర్ట్ జారీ
AP: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాంధ్రకు ఆరెంజ్…
Read More » -
Raod Accident: చెట్టును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, ఒకరు మృతి
Raod Accident: చెట్టును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, ఒకరు మృతిపార్వతీపురం సీతానగరంలో రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో ఒకరు మృతి, మరో…
Read More » -
Narsipatnam: 18 రకాల పప్పు దినుసులతో వినాయక విగ్రహం
Narsipatnam: పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా ప్రతి సంవత్సరం మట్టి గణపతిని తయారు చేయడం ఈ స్వర్ణకారుడికి అలవాటు గతంలో రూపాయి,రెండు రూపాయలు కాయిన్లతో, డ్రై ఫ్రూట్స్ తో,…
Read More »