ఆంధ్ర ప్రదేశ్
-
కాకినాడ జిల్లాలో కోడి పందాలకు సర్వం సిద్ధం
కాకినాడ జిల్లాలో కోడి పందాలకు సర్వం సిద్ధమైంది. భారీ ఎత్తున బరులను సిద్ధం చేశారు నిర్వహకులు. కోడి పందాలతో పాటు పేకాట, గుండాట నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.…
Read More » -
Khammam: ఫ్రాన్స్ అబ్బాయితో ఖమ్మం అమ్మాయి వివాహం
Khammam: ఫ్రాన్స్ అబ్బాయితో ఖమ్మం జిల్లా మహ్మదాపురం అమ్మాయితో ఘనంగా వివాహం జరిగింది. చదువుల కోసం ఫ్రాన్స్ వెళ్లిన తిరుమలాయాపాలెం మండలం మహ్మదాపురం గ్రామానికి చెందిన ప్రశాంతి…
Read More » -
నారావారిపల్లెలో ఘనంగా సంక్రాంతి సంబరాలు.. కుటుంబంతో పాల్గొన్న సీఎం చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. సంక్రాంతి సంబరాల్లో కుటుంబసభ్యులతో కలిసి పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. సంక్రాంతి…
Read More » -
మంత్రి తుమ్మల మీటింగ్లో టీడీపీ జెండాలు
ఖమ్మంలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మంత్రి తుమ్మల మీటింగ్లో టీడీపీ జెండాలు రెపరెపలాడాయి. మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో ఘటన జరిగింది. మంత్రి…
Read More » -
Yanam: సంక్రాంతి వేడుకలకు ముస్తాబైన సూరసేన యానాం బీచ్
Yanam: సంక్రాంతి సంబరాలకు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆంధ్ర గోవా బీచ్ యానాం సిద్ధమైంది. సుముద్ర తీరం వేదికగా రేపటి నుండి మూడు రోజుల పాటు జరగనున్న…
Read More » -
ఏపీలో మద్యం ధరల పెంపు
ఏపీలో మద్యం ధరలు పెరిగాయి. అన్ని బాటిళ్లపై MRPని పెంచారు. బాటిల్కు గరిష్టంగా 10 రూపాయల వరకు ధర పెరిగింది. రిటైలర్ మార్జిన్ 1 శాతం పెంపుతో…
Read More » -
ఏపీలో 14 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో 14 మంది ఐఏఎస్ అధికారులను బదిలీలుచేస్తూ పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్గా పి.శ్రీనివాసులు, ప్రకాశం…
Read More » -
Nara Lokesh: షిర్డీలో సాయిబాబాను దర్శించుకున్న నారా లోకేశ్ దంపతులు
Nara Lokesh: ఏపీ మంత్రి నారా లోకేశ్, ఆయన సతీమణి బ్రాహ్మణి షిర్డీలోసాయినాథుడ్ని దర్శించుకున్నారు. కాగడ హారతి, ప్రత్యేక పూజల్లో వారు పాల్గొన్నారు. ఆలయ ట్రస్ట్ సభ్యులు,…
Read More » -
Tirumala: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొంత తగ్గింది. శ్రీవారి సర్వదర్శనానికి 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతోంది. నిన్న…
Read More » -
నేడు సీఎం చంద్రబాబు కీలక సమావేశం
Chandrababu: నేడు సీఎం చంద్రబాబు నాయుడు సచివాలయంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఐదో బ్లాక్ కాన్ఫెరెన్స్ హాల్లో ఈ సమావేశం జరగనుంది.అన్ని శాఖల హెచ్ఓడీలు, సెక్రటరీలు, మంత్రులు…
Read More »