ఆంధ్ర ప్రదేశ్
-
అన్నమయ్య జిల్లాలో దారుణం.. నిన్న అదృశ్యమైన ఏడేళ్ల బాలిక హత్య
అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. నిన్న అదృశ్యమైన ఏడేళ్ల బాలిక హత్యకు గురైంది. బాలికను హత్యచేసి డ్రమ్ములో పెట్టాడు నిందితుడు. మదనపల్లిలోని నీరుగట్టువారిపల్లిలో ఘటన జరిగింది.
Read More » -
అమరావతిలో బిల్గేట్స్ బృందం
అమరావతిలో బిల్గేట్స్ బృందం పర్యటిస్తోంది. గన్నవరం ఎయిర్పోర్ట్లో బిల్గేట్స్కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్.. మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, అనిత.. ఘనస్వాగతం పలికారు. కాసేపట్లో ఏపీ…
Read More » -
సామర్లకోట భీమేశ్వరాలయంలో ప్రీ వెడ్డింగ్ షూట్
కాకినాడ జిల్లా సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయంలో అపచారం జరిగింది. ఆలయ నిబంధనలు అతిక్రమించి ఓ జంట ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుంది. ఆలయ ఆవరణ, పుష్కరిణీల…
Read More » -
బాలుడికి వైఎస్ జగన్ అక్షరాభ్యాసం
తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను శ్రీకాకులం జిల్లా దండు గోపాలపురం వైసీపీ కార్యకర్త లెనిన్ వివేక్ కుటుంబ సభ్యులు మర్యాదపూర్వకంగా…
Read More » -
అంబటి రాంబాబుపై పీటీ వారెంట్ దాఖలు
మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత అంబటి రాంబాబు కేసుకు సంబంధించి పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. గతేడాది నవంబర్ 12న మెడికల్ కాలేజీల పీపీపీ…
Read More » -
నేడు మరోసారి చంద్రబాబు, పవన్ భేటీ
నేడు మరోసారి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూట సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. సమావేశానికి బీజేపీ ఏపీ అధ్యక్షులు మాధవ్ హాజరు కానున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు…
Read More » -
రైల్వే కోడూరుకి జనసేన త్రిసభ్య కమిటీ
రైల్వేకోడూరులో జనసేన త్రిసభ్య కమిటీ విచారణ జరుగుతోంది. విచారణ కమిటీ ముందు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ హాజరయ్యారు. అరవ శ్రీధర్ను జనసేన విచారణ కమిటీ ప్రశ్నిస్తోంది. రైల్వేకోడూరులోని…
Read More » -
అంబటి రాంబాబు ఇంటికి నిప్పు
ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య వార్ ముదురుతోంది. వైసీపీ నేతలపై వరుస దాడులు జరుగుతున్నాయి. మాజీ మంత్రులు అంబటి, జోగి రమేష్, విడదల రజినిపై దాడులు చేశారు.…
Read More » -
ఇవాళ గుంటూరు, కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన
ఇవాళ గుంటూరు, కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. కుప్పంలో మూడు రోజులపాటు చంద్రబాబు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి…
Read More » -
విశాఖలో అట్టహాసంగా ప్రారంభమైన ‘నేషనల్ సీనియర్ టెన్నిస్ ఛాంపియన్షిప్’
విశాఖలో అట్టహాసంగా ప్రారంభమైన ‘నేషనల్ సీనియర్ టెన్నిస్ ఛాంపియన్షిప్’ 350 మంది మేటి క్రీడాకారుల భాగస్వామ్యం క్రీడాకారులకు 3 శాతం రిజర్వేషన్, రూ. 4 కోట్ల నగదు…
Read More »