ఆంధ్ర ప్రదేశ్
-
డీసీఎంఎస్ ఛైర్మన్ పల్లినేనికి మంత్రి లోకేశ్ నివాళులు
మంత్రి లోకేశ్ పనపాకంకు చేరుకొని డీసీఎంఎస్ ఛైర్మన్ పల్లినేని సుబ్రమణ్యం నాయుడు చిత్రపటానికి నివాళులర్పించారు. మంత్రి వెంట ఎమ్మెల్యే పులివర్తి నాని, పులివర్తి వినీల్ ఉన్నారు. డీసీఎంఎస్…
Read More » -
చెవిరెడ్డి మోహిత్రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కుమారుడు మోహిత్రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మద్యం కుంభకోణం కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను…
Read More » -
Jagan: మహర్షి వాల్మీకి చిత్రపటానికి మాజీ సీఎం జగన్ నివాళి
Jagan: తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మహర్షి వాల్మీకి జయంతిని ఘనంగా నిర్వహించారు. మాజీ సీఎం జగన్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో…
Read More » -
Road Accident: బస్సు బోల్తా.. 13 మందికి గాయాలు
Road Accident: కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎమ్మిగనూరు శివారు వద్ద శ్రీనివాస ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ప్రయాణికులకు గాయాలు కాగా స్థానికులు వారిని…
Read More » -
Jagan: చంద్రబాబుకు వెన్నుపోటు పొడవడం అలవాటే
Jagan: ఉద్యోగులను చంద్రబాబు మోసం చేయటంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన హయాంలో అమలు చేసిన కార్యక్రమాలు, చంద్రబాబు మేనిఫెస్టోని చూపుతూ…
Read More » -
Anitha: అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించిన హోంమంత్రి
Anitha: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం ఏకలవ్య బాలికల గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురై కేజీహెచ్లో చికిత్స పొందుతున్న విద్యార్థినులను హోంమంత్రి అనిత పరామర్శించారు. బాధితులతో ఆమె…
Read More » -
ఈ నెల 16న ఏపీలో ప్రధాని మోదీ పర్యటన
కర్నూలు జిల్లాలో ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి మంత్రులు సమీక్ష నిర్వహించారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై మత్రులు, ఆర్ఎండ్బీ మినిస్టర్ బీసీ జనార్థన్ రెడ్డి, టీ.…
Read More » -
పోలీస్ స్టేషన్లో పందెం కోళ్లు
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుందూరు గ్రామంలో పోలీసులు కోడిపందాల స్థావరంపై దాడి చేసి 13 మందిని అరెస్టు చేశారు. 23 వేల…
Read More » -
విజయవాడ ఎనికేపాడులో భారీ అగ్నిప్రమాదం
Vijayawada: విజయవాడ ఎనికేపాడులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎనికేపాడులోని ఓ ప్రముఖ కంపెనీకి సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలు నిల్వచేసే గోదాంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంటలు ఎగిసిపడితుండటంతో…
Read More » -
Tirumala: ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి ఎరుక చెప్పిన చిన్నారి
Tirumala: సోదెమ్మ సోదో అంటూ అంటూ ఓ చిన్నారి కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి ఎరుక చెప్పారు. ఒడిలో బుట్ట పెట్టుకుని, చేతిలో మంత్రకర్ర పట్టుకుని తిరుమల…
Read More »