ఆంధ్ర ప్రదేశ్
-
కర్నూలు ఘోర ప్రమాదం.. బస్సుపై డేంజర్ డ్రైవింగ్ చలానాలు
ప్రమాదానికి గురైన వి.కావేరి బస్సుపై భారీగా చలాన్లు నమోదయ్యాయి. బస్సుపై 23వేల 120 రూపాయాల పెండింగ్ చలాన్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 2024 జనవరి నుంచి బస్సుపై…
Read More » -
Chandrababu: బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి
Chandrababu: కర్నూల్ జిల్లా ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎస్, అధికారులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని అధికారులకు సీఎం చంద్రబాబు…
Read More » -
Kurnool: కర్నూలు జిల్లాలో దగ్ధమైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. 20 మందికి పైగా మృతి
Kurnool: కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మంటలు చెలరేగి కావేరి ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. బైక్ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 20 మందికి…
Read More » -
ప్రైవేటు బస్సులో మంటలు.. తప్పిన ప్రాణనష్టం
తిరుపతి జిల్లా పెన్నేపల్లి జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం తప్పింది. ప్రైవేట్ బస్సులో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.…
Read More » -
బాలకృష్ణపై జగన్ హాట్ కామెంట్స్
YS Jagan: సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఫైరయ్యారు. బాలకృష్ణ అసెంబ్లీలో తాగి మాట్లాడారని మండిపడ్డారు. అసెంబ్లీలో మాట్లాడాల్సింది ఏమిటి..?…
Read More » -
Jagan: హైదరాబాద్కు చంద్రబాబుకు సంబంధం లేదు
Jagan: హైదరాబాద్కు చంద్రబాబుకు సంబంధం లేదని జగన్ విమర్శించారు. హైటెక్ సిటీకి పునాది రాయి వేసింది నేదురుమల్లి జనార్ధన్రెడ్డి అని అన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో జనార్ధన్రెడ్డి హైటెక్…
Read More » -
కనకదుర్గమ్మకు గాజుల అలంకరణ.. పోటెత్తిన భక్తులు
కార్తీక మాసం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ గాజుల అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. గాజుల అలంకారంలో అర్థరాత్రి 1 నుంచి అమ్మవారి దర్శనమిస్తున్నారు. 5 లక్షల…
Read More » -
తిరుపతి పోలీసుల ఎదుట విచారణకు హాజరైన భూమన కరుణాకర్ రెడ్డి
వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ శాలలో గోవుల మృతి కేసులో…
Read More » -
POCSO: బాలికకు వేధింపులు.. పాస్టర్పై పోక్సో కేసు
POCSO: ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. కొద్ది నెలల క్రితం చర్చికి ప్రార్థన కోసం వచ్చిన బాలికపట్ల పాస్టర్ సుధీర్కుమార్ అసభ్యకరంగాప్రవర్తించాడు. పాస్టర్…
Read More » -
ఏపీని వణికిస్తున్న వాయుగుండం.. 6 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇది మరింత బలపడి గురువారం మధ్యాహ్నానికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ…
Read More »