ఆంధ్ర ప్రదేశ్
-
కడప జిల్లా అగస్తేశ్వర దేవస్థానంలో అవినీతి
కడప జిల్లా అగస్తేశ్వర దేవస్థానంలో అవినీతి తారాస్థాయికి చేరింది. అభివృద్ధి పేరుతో దాదాపు అరకోటి నొక్కేశారు దేవస్థాన ఛైర్మన్, ఆలయ జూనియర్ అసిస్టెంట్. వైసీపీ హయాంలో దేవస్థానం…
Read More » -
Narasaraopeta: ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం.. ఆపరేషన్ చేసి కడుపులో సర్జికల్ బ్లేడు వదిలేసిన వైద్యులు
Narasaraopeta: ఆపరేషన్ చేసి సర్జికల్ బ్లేడును శరీరంలో వదిలేసిన ఘటన పల్నాడు జిల్లా నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. నరసరావుపేట బాలయ్య నగర్కు చెందిన రమాదేవి…
Read More » -
కోనసీమ జిల్లా అమలాపురంలో బాలయ్య అభిమానుల ఆందోళన
కోనసీమ జిల్లా అమలాపురంలో బాలయ్య అభిమానులు ఆందోళనకు దిగారు. రాజకీయ కక్ష సాధింపుతోనే అఖండ-2ను అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అఖండ-2ను వాయిదా వేయడంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు.…
Read More » -
Road Accident: కంటైనర్ను ఢీకొట్టిన కారు.. అక్కడిక్కడే ఐదుగురు విద్యార్థులు మృతి
Road Accident: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు విద్యార్థులు మృతి చెందారు.…
Read More » -
ప్రకాశం జిల్లా పొదిలిలో భూప్రకంపనలు
Earthquake Tremors: ప్రకాశం జిల్లా పొదిలిలో భూప్రకంపనలు కలకలం రేపాయి. మూడు సెకన్ల పాటు భూమి కంపించింది. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
Read More » -
Bhumana: రైతులకు చేయాల్సిన మేలు కూటమి ప్రభుత్వం మరిచిపోయింది
Bhumana Karunakar Reddy: కూటమి ప్రభుత్వంలో మామిడి రైతులు కష్టాలు పట్టించుకునే నాథుడే లేరన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. మామిడి రైతుల పక్షాన వైఎస్ జగన్ చిత్తూరుకు…
Read More » -
వీఆర్వో అవినీతి లీలలు.. ఆడియో వైరల్
అనంతపురం జిల్లా నార్పల మండలం దుగుమర్రి వీఆర్వో వెంకోబరావుకు చెందిన ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఓ భూమి విషయంలో గ్రామానికి చెందిన రైతు…
Read More » -
శ్రీకాళహస్తీశ్వరాలయంలో చొక్కాణి ఉత్సవం
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలోని మహానంది వద్ద చొక్కాణి ఉత్సవం వైభవంగా జరిగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని చొక్కాణి ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. బాలాదీపాలను మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛరణల మధ్య…
Read More » -
Train Accident: రైలు ఢీకొని ఇద్దరు మృతి
Train Accident: రైలు ఢీకొని ఇద్దరు మృతి చెందిన ఘటన అన్నమయ్య జిల్లా కలికిరి రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. స్టేషన్ అధికారులతో గొడవ పడిన వ్యక్తులు రైల్వే…
Read More » -
విజయవాడ భవానీపురంలో ఇళ్ల కూల్చివేత వివాదం
విజయవాడ భవానీపురంలో ఇళ్ల కూల్చివేత ఉద్రిక్తతలకు దారి తీసింది. భవానీపురంలో 42 నిర్మాణాలను కూల్చివేశారు. దీంతో బాధితులు ఆందోళనకు దిగారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసం దగ్గరకు…
Read More »