ఆంధ్ర ప్రదేశ్
-
Road Accident: రెండు కార్లు ఢీ.. ముగ్గురి మృతి
Road Accident: తిరుపతి జిల్లా నగరిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తడుకుపేట వద్ద రెండు కార్లు ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర…
Read More » -
Chandrababu: సంక్రాంతి నుంచి అన్ని సేవలూ ఆన్లైన్లోనే
Chandrababu: వచ్చే సంక్రాంతి నుంచి రాష్ట్రంలో పౌరులకు అన్ని సేవలూ ఆన్లైన్లోనే అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ దిశగా ఆయా శాఖలన్నీ చర్యలు తీసుకోవాలని…
Read More » -
Vemulawada: గెలుపు కోసం… అభ్యర్థుల వినూత్న ప్రచారాలు
Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం ఆరేపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. కొత్త…
Read More » -
Chandrababu: సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన షెడ్యూల్ ఖరారు
Chandrababu: సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. వచ్చే ఏడాది జనవరి 19 నుంచి 23 వరకు దావోస్లో జరగనున్న ఎకనామిక్ ఫోరం సదస్సుకి సీఎం…
Read More » -
కరెంట్ షాక్తో వ్యక్తి మృతి
కృష్ణా జిల్లా పామర్రు మండలం బల్లిపర్రులో విద్యుత్ షాకుతో ప్రైవేట్ ఎలక్ట్రిషియన్ మృతి చెందాడు. సర్వీస్ వైరు సరి చేయడానికి విద్యుత్ స్తంభం ఎక్కిన చిన్నం విజయ్…
Read More » -
Anantapur: నీటి కుంటలో పడి అన్నదమ్ములు మృతి
Anantapur: అనంతపురం జిల్లా పాలవెంకటాపురంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నీటితొట్టెలో ప్రమాదవశాత్తు పడి ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు. తమ్ముడిని రక్షించబోయి అన్న నరేంద్ర నీటి…
Read More » -
అమెరికాలో ఏపీ మంత్రి నారా లోకేష్ పర్యటన
Nara Lokesh: మంత్రి నారా లోకేశ్ ఏపీలో పెట్టుబడులపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. అమెరికాలో ఏపీ మంత్రి నారా లోకేష్ పర్యటించారు. నేడు, రేపు శాన్ఫ్రాన్సిస్కోలో పలు…
Read More » -
YS Jagan: అంబేద్కర్కు వైఎస్ జగన్ ఘన నివాళి
YS Jagan: భారత్ రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వైసీపీ అధినేత జగన్ నివాళులర్పించారు. నిజమైన దేశనిర్మాణం అంటే ప్రజలకు అవకాశాలు, హక్కులు,…
Read More » -
ఏపీ సీఎం చంద్రబాబుని కలిసిన తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి
ఏపీ సీఎం చంద్రబాబుని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలిశారు. హైదరాబాద్ నుంచి ఉండవల్లికి చేరుకున్న ఆయన నేరుగా సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. అనంతరం…
Read More » -
విశాఖలో క్రికెట్ ఫీవర్
విశాఖలో క్రికెట్ ఫీవర్ నెలకొంది. ఇవాళ భారత్-సౌతాఫ్రికా మధ్య చివరి వన్డే మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ కోసం ఏర్పాట్లు పూర్తి చేసింది ఏసీఏ. ఇప్పటికే నగరానికి ఇరు…
Read More »