ఆంధ్ర ప్రదేశ్
-
సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న టీమిండియా మహిళల జట్టు
విశాఖ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారిని భారత మహిళా క్రికెట్ జట్టు సభ్యులు దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. కప్పస్తంభం ఆలింగనం…
Read More » -
విజయవాడలో జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిఫ్ ప్రారంభం
విజయవాడలో రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘం ఆధ్వర్యంలో జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిఫ్ ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, శాప్ చైర్మన్ రవి…
Read More » -
శ్రీ చెంగాళమ్మను దర్శించుకున్న ఇస్రో చైర్మన్ నారాయణన్
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట శ్రీచెంగాళమ్మను ఇస్రో చైర్మన్ నారాయణన్ దర్శించుకున్నారు. LVM03 M6 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈనెల 24న శ్రీహరికోట…
Read More » -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి గొట్టిపాటి
Tirumala: తిరుమల శ్రీవారిని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి కుటుంబ సభ్యులతో కలసి స్వామి…
Read More » -
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సబ్ కమిటీ బేటీ కానుంది. అమరావతిలో వివిద సంస్థలకు భూకేటాయింపులపై చర్చించనున్నారు. రాజధాని ప్రాంతంలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై…
Read More » -
నెల్లూరు జిల్లా ఉదయగిరిలో భారీ రేషన్ కుంభకోణం
నెల్లూరు జిల్లా ఉదయగిరిలో భారీ రేషన్ కుంభకోణం వెలుగు చూసింది. దాదాపు 4 వేల బస్తాల రేషన్ బియ్యం మాయం కావడంతో పౌర సరఫరాల శాఖ ఒక్కసారిగా…
Read More » -
ఏపీలో టీడీపీ జిల్లా అధ్యక్షుల నియామకం
ఏపీలో టీడీపీ జిల్లా అధ్యక్షులను నియమించారు. 25 లోక్సభ నియోజకవర్గాల అధ్యక్షులతో పాటు.. ప్రధాన కార్యదర్శులను అధిష్టానం నియమించింది. 5 జిల్లాల్లో మహిళలకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు…
Read More » -
YS Jagan Birthday: వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ పుట్టినరోజు వేడుకలు
YS Jagan Birthday: తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. జగన్ పుట్టిన రోజు సందర్భంగా ఆ…
Read More » -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
Tirumala: తిరుమల శ్రీవారిని హిమాచల్ప్రదేశ్ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో శివ ప్రతాప్ శుక్లా కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారికి ప్రత్యేక పూజలు…
Read More » -
తిరుమల శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభం
తిరుమల శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందు నుండి శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ…
Read More »