ఆంధ్ర ప్రదేశ్
-
Visakha: భార్య, అత్తపై అల్లుడి దాడి
Visakha: విశాఖ జిల్లా పెందుర్తిలో దారుణం చోటుచేసుకుంది. అప్పారావు అనే వ్యక్తి తన భార్య, మరియు అత్తపై విచక్షణరహితంగా దాడి చేశాడు. అప్పారావు అతని భార్య కనకమహాలక్ష్మి…
Read More » -
తిరుమల ఫోటోపై చెప్పులతో హీరో కటౌట్.. భక్తుల ఆగ్రహం
తిరుపతిలో శ్రీవారికి అపచారం జరిగింది. తిరుమల ఆలయ ఫోటో కింద రామ్ రాజ్ సంస్థ ప్రచార హోర్డింగ్ పెట్టారు. అయితే స్వామివారి పెయింటింగ్ పైన రామ్ రాజ్…
Read More » -
శ్రీశైలం బ్యాక్వాటర్లో పెద్దపులి ఈత.. వీడియో వైరల్
నంద్యాల జిల్లా శ్రీశైలం బ్యాక్ వాటర్లో పెద్దపులి ఈత కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి అమ్రాబాద్ అభయారణ్యానికి…
Read More » -
AP: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ నెలాఖరు నుంచి సమగ్ర కుటుంబ సర్వే
AP: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెలాఖరు నుంచి సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించనున్నట్లు ప్రకటించింది. పేదరిక నిర్మూలన లక్ష్యంగా చేపట్టిన…
Read More » -
Satyakumar: పీపీపీపై మాట్లాడే అర్హత జగన్కు లేదు
Satyakumar: వైద్య కళాశాలల్లో బాలికల వసతిగృహం నిర్మాణానికి 5 కోట్ల రూపాయలు ఇవ్వలేని జగన్కు పీపీపీ గురించి మాట్లాడే అర్హత లేదని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ విమర్శించారు.…
Read More » -
ఏపీ అసెంబ్లీ సెక్రటేరియట్ 2026 క్యాలెండర్, డైరీ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
ఏపీ అసెంబ్లీ సెక్రటేరియట్ రూపొందించిన 2026 సంవత్సర క్యాలెండర్, డైరీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. జీవ వైవిద్యం-ఆంధ్రప్రదేశ్ సజీవ వారసత్వం అనే థీమ్తో రూపొందించిన క్యాలెండర్ను…
Read More » -
టీడీపీ–జేఎస్పీ అబద్ధాలు బట్టబయలు
టీడీపీ, జేఎస్పీ పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేసేముందు, తర్వాత కూడా ఎప్పటికప్పుడు కొన్ని ఆరోపణలు చేస్తూ వచ్చాయి.వాటిలో ముఖ్యంగా ఇవి: వైసీపీ ప్రభుత్వంతో బ్రాండ్ ఏపీ నాశనం…
Read More » -
విజయవాడ–గుడివాడ రహదారిపై రోడ్డు ప్రమాదం.. దంపతులు మృతి
కృష్ణా జిల్లా విజయవాడ- గుడివాడ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోమటిగుంట లాకుల వద్ద ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు తీవ్రంగా గాయపడగా..…
Read More » -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రిషబ్ శెట్టి
తిరుమల శ్రీవారిని ప్రముఖ నటుడు రిషబ్ శెట్టి దర్శించుకున్నారు. స్వామివారి వీఐపీ బ్రేక్ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు…
Read More » -
రౌడీషీటర్కు వినూత్న రీతిలో పోలీసుల ట్రీట్మెంట్
కృష్ణ జిల్లా పెనమలూరు పోలీసులు ఓ రౌడీషీటర్కు వినూత్న రీతిలో ట్రీట్మెంట్ ఇచ్చారు. రౌడీషీటర్ కేటీఎం పండుని పోరంకి నుండి కిలోమీటర్ పైగా రోడ్డుపై నడిపించారు పోలీసులు.…
Read More »