ఆంధ్ర ప్రదేశ్
-
Tirumala: తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. సెలవు రోజులు కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద…
Read More » -
నగల దుకాణానికి కన్నం.. రూ.4.25 లక్షల వెండి ఆభరణాలు చోరీ
కృష్ణా జిల్లా ఆటోనగర్ గేటులోని జ్యువెలరీ షాపులో చోరీ జరిగింది. షాపు యజమాని రెహ్మాన్ ఉదయం వచ్చి చూసేసరికి షట్టర్ పైకి తెరిచి ఉండడంతో పోలీసులకు సమాచారం…
Read More » -
Tirumala: తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలు.. లడ్డూ కౌంటర్లో టీటీడీ ఛైర్మన్ ఆకస్మిక తనిఖీలు
Tirumala: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 30 నుంచి జనవరి 8వరకు జరగనున్న.. వైకుంఠ ద్వార దర్శనాలకు తరలివచ్చే భక్తుల కోసం అదనపు లడ్డూలు సిద్ధం చేస్తున్నట్లు…
Read More » -
Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం
Tirumala: తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వరుసగా 4 రోజులు సెలవులు రావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల పైగా…
Read More » -
YS Jagan: క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న వైఎస్ జగన్
YS Jagan: వైసీపీ అధినేత వైఎస్ జగన్ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. కడప జిల్లా పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ప్రత్యేక…
Read More » -
Gummidi Sandhya Rani: ప్రెస్మీట్లో తీవ్ర భావోద్వేగానికి లోనైన మంత్రి సంధ్యారాణి
Gummidi Sandhya Rani: ఏపీ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రెస్ మీట్లో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన కుటుంబ సభ్యులు, పీఏపై గత కొంతకాలంగా జరుగుతున్న అసత్య…
Read More » -
Visakha: భార్య, అత్తపై అల్లుడి దాడి
Visakha: విశాఖ జిల్లా పెందుర్తిలో దారుణం చోటుచేసుకుంది. అప్పారావు అనే వ్యక్తి తన భార్య, మరియు అత్తపై విచక్షణరహితంగా దాడి చేశాడు. అప్పారావు అతని భార్య కనకమహాలక్ష్మి…
Read More » -
తిరుమల ఫోటోపై చెప్పులతో హీరో కటౌట్.. భక్తుల ఆగ్రహం
తిరుపతిలో శ్రీవారికి అపచారం జరిగింది. తిరుమల ఆలయ ఫోటో కింద రామ్ రాజ్ సంస్థ ప్రచార హోర్డింగ్ పెట్టారు. అయితే స్వామివారి పెయింటింగ్ పైన రామ్ రాజ్…
Read More » -
శ్రీశైలం బ్యాక్వాటర్లో పెద్దపులి ఈత.. వీడియో వైరల్
నంద్యాల జిల్లా శ్రీశైలం బ్యాక్ వాటర్లో పెద్దపులి ఈత కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి అమ్రాబాద్ అభయారణ్యానికి…
Read More » -
AP: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ నెలాఖరు నుంచి సమగ్ర కుటుంబ సర్వే
AP: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెలాఖరు నుంచి సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించనున్నట్లు ప్రకటించింది. పేదరిక నిర్మూలన లక్ష్యంగా చేపట్టిన…
Read More »