ఆంధ్ర ప్రదేశ్
-
Karregutta: కర్రెగుట్టపై భద్రతా బలగాల పట్టు
Karregutta: కర్రెగుట్టలో భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. మావోయిస్టుల జాడ కోసం భద్రతా బలగాలు వేట ప్రారంభించి నేటితో పది రోజులైంది. ఈ క్రమంలోనే కర్రెగుట్టపై భద్రతా…
Read More » -
పీఎస్ఆర్ బెయిల్ పిటిషన్పై నేడు విచారణ
PSR Anjaneyulu: పీఎస్ఆర్ ఆంజనేయులు బెయిల్ పిటిషన్పై నేడు కోర్టు విచారించనుంది. ఇందులో భాగంగా సీఐడీ అధికారులు బెయిల్ ఇవ్వొద్దని కోర్టులో కౌంటర్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.…
Read More » -
Modi: రేపు ఏపీకి ప్రధాని మోదీ
Modi: ప్రధాని మోదీ రేపు ఏపీకి రానున్నారు. రాజధాని అమరావతి పునఃప్రారంభ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. 49.40వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు…
Read More » -
Anitha: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడం బాధకరం
Anitha: సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవంలో గోడ కూలి ఏడుగురు మృతి చెందడం దురదృష్టకరమని హోంమంత్రి అనిత అన్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడం బాధకరమన్నారు.…
Read More » -
Chandrababu: సింహాచలం ఘటన.. మృతుల కుటుంబాలకు రూ.25లక్షలు
Chandrababu: సింహాచలం ఘటనపై మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మృతుల కుటుంబాలకు 25లక్షల రూపాయలు, గాయపడిన వారికి 3లక్షల రూపాయల చొప్పున పరిహారం అందజేయాలని…
Read More » -
Chandrababu: సింహాచలం ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Chandrababu: సింహాచలంలో గోడ కూలి ఎనిమిది మంది భక్తులు మృతి చెందడంపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను కలచివేసిందన్నారు. భారీ…
Read More » -
సింహాచలం ఘటన.. సాఫ్ట్వేర్ దంపతులు మృతి
Simhachalam: సింహాచలం ఘటనలో.. ఇద్దరు సాఫ్ట్వేర్ దంపతులు మృతి చెందారు. మృతుల్ని పిళ్లా ఉమామహేశ్వరరావు, పిళ్లా శైలజగా గుర్తించారు. వీరు మధురవాడ చంద్రంపాలెం గ్రామానికి చెందిన వారిగా…
Read More » -
Tirumala: తిరుమలలో తగ్గినా భక్తుల రద్దీ
Tirumala: తిరుమలలో తగ్గినా భక్తుల రద్దీ. శ్రీవారి సర్వ దర్శనానికి డైరెక్ట్ లైన్.. నిన్న శ్రీవారి దర్శించుకున్న 64,263 మంది భక్తులు. నిన్న తలనీలాలు సమర్పించిన 25,019…
Read More » -
Simhachalam: సింహాచలం అప్పన్న చందనోత్సవంలో అపశ్రుతి.. ఎనిమిది భక్తులు మృతి
Simhachalam: విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో ఎనిమిది మంది మృతి చెందారు.…
Read More » -
Narayana: మోడీ పర్యటనకు సంబంధించిన పనులు 90 శాతం పూర్తి
Narayana: అమరావతిలో ప్రధాని మోడీ పర్యటన ఏర్పాట్లను మంత్రి నారాయణ పరిశీలించారు. ప్రధాని మోడీ పర్యటనకు సంబంధించిన పనులు 90 శాతం పూర్తయ్యాయని అన్నారు. రేపటికల్లా అన్ని…
Read More »