ఆంధ్ర ప్రదేశ్
-
Kesineni Chinni: మోడీ సభను కార్యకర్తలు, నాయకులు విజయవంతం చేయాలి
Kesineni Chinni: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ కేశినేని చిన్నా పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గం నాయకులంతా కలిసికట్టుగా సమిష్టి…
Read More » -
బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా పాక వెంకటసత్యనారాయణ
Paka Venkata Satyanarayana: బీజేపీ సీనియర్ నేత పాక వెంకట సత్యనారాయణకు రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక రావడంతో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వెంకట సత్యనారాయణను…
Read More » -
Kadapa: బాలికను గర్భవతి చేసిన యువకుడిపై పోక్సో కేసు నమోదు
కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం జరిగింది. మైనర్ బాలికను గర్భవతి చేశాడు సుధాకర్ అనే వ్యక్తి. తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సుధాకర్పై పోక్సో కేసు…
Read More » -
Tirupati: తిరుపతిలో విషాదం.. భవనం పైనుంచి పడి ముగ్గురు కార్మికుల మృతి
Tirupati: తిరుపతిలోని మంగళం తుడా క్వార్టర్స్లో విషాదం చోటుచేసుకుంది. భవనం పైనుండి పడి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. భవన నిర్మాణం పనులు చేస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.…
Read More » -
PSR Anjaneyulu: నేటితో ముగియనున్న PSR పోలీస్ కస్టడీ
PSR Anjaneyulu: ముంబై నటి జత్వానీ కేసులో అరెస్ట్ అయిన ఐపీఎస్ ఆఫీసర్ పీఎస్ఆర్ ఆంజనేయులు కస్టడీ నేటితో ముగియనుంది. మూడ్రోరోజుల కస్టడీలో భాగంగా కాసేపట్లో ఆంజనేయులును…
Read More » -
ఎంపీ శ్రీకృష్ణదేవరాయలుపై సంచలన ఆరోపణలు
Sri Krishna Devarayalu: ప్రజాప్రతినిధులు పక్కా కమర్షియల్గా మారుతున్నారా..! ఆ ఎంపీ దగ్గర పైసలతోనే పనులు జరుగుతాయా..! ఒక్కో పనికి ఒక్కో రేటు వసూలు చేస్తున్నారా..! సిఫార్సు…
Read More » -
Tirumala Ghee Case: తిరుమల కల్తీ నెయ్యి కేసులో సంచలనాలు
Tirumala Ghee Case: కల్తీ నెయ్యి కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఏకంగా పదిమంది టీటీడీ ఉద్యోగులు కల్తీ నెయ్యి నిందితులకు సహకరించినట్లు సిట్ అధికారులు నిర్ధా…
Read More » -
శ్రీకాళహస్తి తహశీల్దార్ ఆఫీస్లో ఏసీబీ దాడులు
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు చేపట్టారు. ఏసీబీ అధికారి విమల కుమారి ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. మండల సర్వేర్ పురుషోత్తం రైతు నుంచి…
Read More » -
పాలకొండ ఛైర్ పర్సన్గా మల్లీశ్వరి ఎన్నిక
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ ఛైర్ పర్సన్గా మల్లీశ్వరి ఎన్నిక అయ్యారు. ఆకుల మల్లీశ్వరి ఎన్నికతో ఉత్కంఠ వీడింది. నగర పంచాయతీ ఛైర్పర్సన్గా రెండో…
Read More » -
Guntur Mayor: గుంటూరు మేయర్గా కోవెలమూడి రవీంద్ర
Guntur Mayor: గుంటూరు మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది. మేయర్ పదవికి కూటమి అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర ఎన్నికయ్యారు. 51 మంది కౌన్సిల్ సభ్యులు ఓటు…
Read More »