ఆంధ్ర ప్రదేశ్
-
Raj Kasireddy: సీఐడీ కస్టడీకి రాజ్ కసిరెడ్డి
Raj Kasireddy: లిక్కర్ కేసులో రాజ్ కసిరెడ్డికి ఉచ్చు బిగుసుకుంటోంది. కోర్టు అనుమతితో రాజ్ కసిరెడ్డిని సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. 7రోజుల కస్టడీలో భాగంగా రాజ్…
Read More » -
అమరావతిలో పున:ప్రారంభ పనులకు శంకుస్థాపన
Amaravati: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన పురస్కరించుకొని.. పునఃప్రారంభ పనులకు శంకుస్థాపన చేసే కార్యక్రమాలను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 49వేల 040 కోట్ల రూపాయలతో అమరావతి…
Read More » -
CM Chandrababu: ప్రధాని మోదీకి మనఃపూర్వకంగా స్వాగతం
CM Chandrababu: ఏపీకి ప్రధాని మోదీ రాకపై సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. అమరావతికి విచ్చేస్తున్న ప్రధానికి స్వాగతం పలుకుతూ ఎక్స్లో పోస్ట్ చేశారు చంద్రబాబు. మోదీకి…
Read More » -
Modi: నేడు ఏపీకి ప్రధాని మోదీ
Modi: ప్రధాని మోదీ నేడు ఏపీకి రానున్నారు. రాజధాని అమరావతి పునఃప్రారంభ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఏకంగా 18 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రధానంగా.. పునర్నిర్మాణ పనులను…
Read More » -
ప్రియుడి ఇంటి ముందు ట్రాన్స్జెండర్ ధర్నా
Kurnool: తనను ప్రేమించి..పెళ్లి చేసుకొని మోసం చేశాడంటూ కర్నూల్ జిల్లా బైచిగిరి గ్రామానికి చెందిన యువకుడి ఇంటి ఎదుట ఓ ట్రాన్స్జెండర్ ఆందోళనకు దిగింది. నాలుగేళ్ల క్రితం…
Read More » -
YS Sharmila: ఈసారైనా అమరావతి కట్టేనా? లేక మళ్ళీ మట్టేనా?
YS Sharmila: ప్రధాని మోడీపై ఏపీసీసీ చీఫ్ షర్మిల ఎక్స్లో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈసారైనా అమరావతి నిర్మాణం జరుగుతుందా లేక మళ్లీ మట్టి మాత్రమేనా అంటూ…
Read More » -
Tirumala: తిరుమల కొండల్లో జోరు వాన
Tirumala: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఎక్కడ చూసినా 40 డిగ్రీలు, 43 డిగ్రీలు నమోదవుతోంది. ఇంట్లో నుంచి కాలు బయట పెట్టాలంటేనే జనం జంకుతున్నారు. మండే…
Read More » -
Simhachalam: సింహాచలం ప్రమాదంపై విచారణ కమిటీ ఆగ్రహం
Simhachalam: సింహాచలం ప్రమాదంపై విచారణ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనకు సంబంధించి అన్ని కోణాల్లో కమిటీ దర్యాప్తు ప్రారంభించింది. ఈఈ శ్రీనివాసరాజుపై విచారణ కమిటీ మండిపడింది.…
Read More » -
Amaravati: అమరావతి రీలాంచ్ పనులకు వైఎస్ జగన్కు ఆహ్వానం
Amaravati: అమరావతి రీ లాంచ్ పనులకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి కూటమి ప్రభుత్వ ఆహ్వానం పంపించింది. తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లి ప్రొటోకాల్ అధికారులు…
Read More » -
Nellore: కారు బీభత్సం.. ఆరుగురు మృతి
Nellore: నిశ్చితార్థ వేడుకకు హాజరైన ఆ మెడికోల తిరుగు ప్రయాణం విషాదంగా మారింది. వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డుపై పల్టీలు కొడుతూ, పక్కనే ఉన్న ఓ…
Read More »